Telangana
తుపాన్ బోల్తా పడి ఇద్దరు మృతి
చేవెళ్ల, వెలుగు : అతివేగం..అజాగ్రత్తగా నడపడంతో తుఫాన్బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో హైద
Read Moreఅధికారంలోకి రాగానే భాగ్యనగరంగా మారుస్తాం: యోగి ఆదిత్యనాథ్
బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Read Moreతెలంగాణను అంగట్లో సరుకుగా మార్చేసిన్రు: అందెశ్రీ
కేసీఆర్ ఫాంహౌస్ కు నీళ్ల కోసమే కాళేశ్వరం బీఆర్ఎస్ కుటుంబ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు రేపు కాంగ్రెస్ వచ్చినా.. తప్పు చేస్తే ఇట్లే త
Read Moreఎల్బీనగర్ సెంటర్లో వేల కోట్ల భూములు కొట్టేశారు : సామ రంగారెడ్డి
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూముల ఆక్రమణదారులు ఎల్బీనగర్,వెలుగు: ఎల్బీనగర్&z
Read Moreతెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్పై గందరగోళం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం కొనసాగుతున్నది. ఈ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 119 సెగ్మెంట్లలో దాదా
Read Moreఉద్యమకారుడిపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ దాడి
బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కేటీఆర్ రోడ్ షో ఏర్పాట్ల సందర్భంగా ఆ పార్టీ నేతల మధ్య శనివారం ఘర్
Read Moreఅనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి
పద్మారావునగర్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్ మృతి మిస్టరీగా మారింది. చిక్కడపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. భధ్రాద్రి జిల్లా మణుగూరుకు చెందిన ఎ
Read Moreబీఆర్ఎస్ అహంకార పాలనను తరిమికొట్టాలే: జమీర్ అహ్మద్ ఖాన్
అంబర్పేట్,వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ అహంకార పాలనను తరిమికొట్టాలని కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ
Read Moreరూ.3 కోట్ల విలువైన 635 కిలోల గంజాయి స్వాధీనం
రెండు వాహనాలు సీజ్ సంగారెడ్డి టౌన్, వెలుగు : గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సంగారెడ్డి రూరల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివ
Read Moreపార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి
బషీర్ బాగ్, వెలుగు: బీసీని ముఖ్యమంత్రి చేస్తమని బీజేపీ ప్రకటించిందని, ఇది బీసీ ఉద్యమంలో తమ విజయమని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్
Read Moreఉప్పలపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప
Read Moreగుండెపోటుతో ఇంటర్ జేడీ ఓబిలిరాణి కన్నుమూత
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఇంటర్మీడియెట్ కమిషనరేట్లో జాయింట్ డైరెక్టర్ ఓబిలి రాణి(59) గుండెపోటుతో కన్న
Read Moreబీజేపీలో ఉంటే మంచోళ్లు..లేకుంటే చెడ్డోళ్లా?: ఏచూరి
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో ఉంటేనే మంచోళ్లనీ, ఇతర పార్టీల్లో ఉంటే అవినీతి పరులు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచ
Read More












