Telangana

Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా నియామకం

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న కారణంతో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ను ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం చోటు

Read More

32వేల ఓట్ల ఆధిక్యంలో ఇండిపెండెంట్ క్యాండెట్

రాజస్థాన్‌లోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి 32వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని భారత ఎన

Read More

ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎగ్జాక్ట్ రిజల్ట్స్.. ఆధిక్యంలో బీజేపీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు సిద్ధమైంది. ఎగ్జిట్ పోల్స్ గట్టి పోటీని అంచనా వేసినప్పటికీ, 2003 నుండి అధికారంలో ఉన్న ర

Read More

ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపు

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ ఇప్పటికే సగం మార్కును దాటింది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా అధికార కాంగ్రెస్‌ ను బీజేపీ అధిగమించినందున డి

Read More

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు : 68 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ.. వెనుకంజలో కాంగ్రెస్

రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు బీజేపీ 68 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్

Read More

సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌లో 5 నుంచి జూడో పోటీలు

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలో ఈనెల 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా జ

Read More

వైభవంగా అవధూత స్వామి పల్లకి ఊరేగింపు

నారాయణపేట, వెలుగు: పట్టణంలోని సుభాష్ రోడ్ లో కొలువుదీరిన సద్గురు అవధూత నర్సింహస్వామి వారి 132వ సజీవ సమాధి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం మఠం కమి

Read More

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి

అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. ముందుగ

Read More

పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ

లింగంపేట, వెలుగు : నాలుగేండ్లుగా బకాయిపడిన గ్రంథాలయ పన్నులు చెల్లించాలని కోరుతూ లింగంపేట శాఖ గ్రంథాలయ లైబ్రేరియన్​ శ్రీనివాస్​పలువురు సర్పంచులకు శనివా

Read More

తుఫాన్ మిచాంగ్ ఎఫెక్ట్ : 142 రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో తుపాను ఏర్పడి డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున దక్షిణ మధ్య రైల్వే 142 రైళ్లను రద్దు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా ర

Read More

రాయలసీమ రైలు ఢీ కొని 10 మేకలు మృతి

బోధన్, వెలుగు: బోధన్​టౌన్​లోని బెల్లల్​రైల్వేగేట్ సమీపంలో బోధన్​నుంచి నిజామాబాద్​కు వెళ్తున్న రాయలసీమ ఎక్స్​ప్రెస్ రైలు ఢీకొని10 మేకలు మృతి చెందాయి. ప

Read More

చివరి ఫలితం 8 తర్వాతే.. : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లాలోని మెదక్​, నర్సాపూర్​ సెగ్మెంట్ల కౌంటింగ్​కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, క

Read More

ముదక్​పల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ ఉత్సవాలు

మోపాల్, వెలుగు: మోపాల్​ మండలం ముదక్​పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్​కు స

Read More