లింగంపేట, వెలుగు : నాలుగేండ్లుగా బకాయిపడిన గ్రంథాలయ పన్నులు చెల్లించాలని కోరుతూ లింగంపేట శాఖ గ్రంథాలయ లైబ్రేరియన్ శ్రీనివాస్పలువురు సర్పంచులకు శనివారం నోటీసులు జారీ చేశారు. మండలంలోని 41 జీపీలలో 2019 నుంచి 2023 వరకు రూ. 8 లక్షల పన్ను బకాయిలు ఉన్నట్లు ఆయన చెప్పారు. లైబ్రరీ పన్నులను సకాలంలో చెల్లించని కారణంగా గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారిందని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. డిసెంబర్నెలాఖరులోగా పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.
పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ
- నిజామాబాద్
- December 3, 2023
లేటెస్ట్
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.50వేలు అందజేత
- సెమీస్లో మరో నలుగురు బాక్సర్లు
- రిజర్వేషన్లు గుంజుకుంటున్నది .. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది : రాహుల్ గాంధీ
- హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేదు : అజిత్ అగార్కర్
- హమ్మయ్యా... ఎట్టకేలకు చిరుత చిక్కింది.
- థామస్–ఉబెర్ కప్లో .. ఇండియా క్వార్టర్స్తోనే సరి
- ఇవ్వాళా రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్ర రీస్టార్ట్
- ‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన
- లాలూ యాదవ్పై లాలూ కుమార్తె పోటీ
- నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ