తెలంగాణాలో నలుగురు ఎమ్మెల్సీల గెలుపు

తెలంగాణాలో నలుగురు ఎమ్మెల్సీల గెలుపు

అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు విన్ అయ్యారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్, హుజూరాబాద్ నుంచి గెలుపొందారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో కౌన్సిల్ లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి.