సుపరిపాలనకు జనం జై కొట్టారు : -ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

సుపరిపాలనకు జనం జై కొట్టారు : -ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

సుపరిపాలనకు, అభివృద్ధికి జనం జై కొట్టారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, చత్తీస్​గఢ్ ప్రజలకు థ్యాంక్స్​చెబుతున్నా. వాళ్ల మంచి కోసం నిరంతరం పాటుపడుతామని హామీ ఇస్తున్నా. గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ కార్యకర్తలకు స్పెషల్​ థ్యాంక్స్​! పార్టీ అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. గత కొన్నేళ్లుగా మాకు ఇక్కడ మద్దతు పెరుగుతూనే ఉంది.

-ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్