Telangana

ఒక్క రోజు ముందే వైన్ షాప్​ల బంద్

బ్లాక్​లో డబుల్ రేట్లు జైనూర్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 28 నుంచి బంద్ చేయవల్సిన వైన్ షాప్ లను ఒక రోజు ముందే బంద్ చేశారు. సోమవారం జై

Read More

పోలింగ్​ను పకడ్బందీగా నిర్వహించాలి : అజయ్ మిశ్రా, దీపక్ మిశ్రా

ఆసిఫాబాద్, వెలుగు: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్లు అజయ్ మిశ్రా, దీపక్ మిశ్రా సూచించారు. సోమవ

Read More

ఒక్క చాన్సివ్వండి.. ఖానాపూర్​ను సిరిసిల్ల చేస్తా : జాన్సన్ నాయక్

జన్నారం, వెలుగు: తనకు ఒక్క ఆవకాశమిస్తే ఖానాపూర్ ​నియోజకవర్గాన్ని సిరిసిల్ల లెక్క అభివృద్ధి చేస్తానని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్ అ

Read More

దుర్గం చిన్నయ్య కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచి పెడతా : గడ్డం వినోద్

ఎమ్మెల్యే అఘాయిత్యాలపై విచారణ జరిపిస్తా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ వెల్లడి బెల్లంపల్లి, వెలుగు: తాను గెలిచిన వెంటనే సిట్టింగ్ ఎమ్మెల్యే

Read More

మార్పు కోరుతున్న మౌత్​ టాక్​

తెలంగాణ  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విన్యాసాలు చూస్తున్న ప్రజలు ఇక భరించే స్థితిలో లేనట్లు స్పష్టమౌతు

Read More

తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నరు : కోనేరు కోనప్ప

బీజేపీ, బీఎస్పీతో అప్రమత్తంగా ఉండాలి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప  కాగజ్ నగర్, వెలుగు: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల క

Read More

30 లక్షల మంది నిరుద్యోగులు క్షమించరు

జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తిస్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీ ద్వారా వెల్లడిస్తాం, అవసరమైతే ఆ బోర్డును కూడా ప

Read More

లంగ్ క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ వైద్యుల ప్రతిభ

పంజాగుట్ట, వెలుగు : లంగ్​ క్యాన్సర్( ఊపిరితిత్తులు) పేషెంట్లకు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు అందించే ట్రీట్​మెంట్ తో ఎక్కువకాలం జీవిస్తున్నట్ట

Read More

మహబూబ్నగర్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహి

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిల్వర్ సిటీ చేస్తాం : ప్రధాని మోదీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను సిల్వర్ సిటీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని

Read More

బీజేపీతోనే సామాజిక న్యాయం : మందకృష్ణ

యాదాద్రి, వెలుగు : బీజేపీతోనే సామాజిక న్యాయం జరిగిందని, జరుగుతుందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని వర్

Read More

ఉచిత కరెంటు కాంగ్రెస్​ పేటెంట్​ : మల్లు భట్టి విక్రమార్క

 కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే..6 గ్యారంటీలు పక్కా     ఎన్నికల ప్రచారంలో భట్టి మధిర/భోనకల్​, వెలుగు: ఉచిత కరెంటు ఇచ్చ

Read More

చేవెళ్లలో దళితబంధు వందశాతం ఇవ్వాలి : కాలె యాదయ్య

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గమని దళితులంతా వెనకబడి ఉన్నారని వందశాతం దళితబంధు అందించాలని సీఎం కేసీఆర్‌‌‌‌ను ఎమ్మెల్యే క

Read More