Telangana

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  స్వామి వారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా,  స్పెషల్ దర్శనానికి

Read More

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నరు : షర్మిల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో  టీఎస్‌‌‌‌పీఎస్సీ ఆడుకుంటున్నదని  వైఎస్ ఆర్టీపీ చీఫ్

Read More

బంగాళాఖాతంలో అల్పపీడనం .. తెలంగాణలో భారీ వర్షాలు

ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించింది. దీ

Read More

డెంగ్యూ పేరిట దోచేస్తున్నరు..ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు

ప్లేట్ లెట్స్ పేరిట బ్లడ్ బ్యాంకుల దోపిడీ  విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లు కరీంనగర్/జగిత్యాల, వెలుగు : ఉమ్మడి క

Read More

అంగన్​వాడీల సమస్యలు పరిష్కరించాలి :  గడ్డం వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు: అంగన్​వాడీలు, ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని  ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ &n

Read More

వనపర్తి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న బాధితులు

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో యువత గంజాయికి బానిసలుగా మారుతున్రు. వివిధ ప్రాంతాల నుంచి నేరుగా గ్రామాలకు బైక్ పై గంజాయి సప్లై చేస్తున్నారంటే పరిస్

Read More

పత్తి దిగుబడిపై దిగులు

వర్షాలు పడుతుండటంతో ఆగిన ఎదుగుదల వర్షానికి రాలుతున్న పూత, కాయ వచ్చే నెలలో పత్తి కొనుగోళ్లకు అధికారుల కసరత్తు జిల్లా వ్యాప్తంగా 4.12లక్షల ఎకరా

Read More

మరోసారి గెలిపిస్తే నాలుగింతల అభివృద్ధి చేస్త  : పువ్వాడ అజయ్ కుమార్​

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంకు మరోసారి పాత ఇనుప సరుకు వస్తోందని, దాన్ని ఇంటికి ఎలా పంపాలో తమకు తెలుసని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రతిపక్ష పార్టీ

Read More

మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ టికెట్ కోసం నాయకుల కష్టాలు

వరుసగా మూడు ఎన్నికల్లో ఇదే పరిస్థితి   అధిష్ఠానం తీరుపై కాంగ్రెస్ నాయకుల గుస్సా మెదక్, వెలుగు : మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​

Read More

బీఆర్ఎస్​ పార్టీకి బోర్డర్​ సెగ్మెంట్ల టెన్షన్

ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్‌‌‌‌ గతంలోనూ ఇక్కడ కాంగ్రెస్​ గెలుపు  పోడు, అసైన్డ్​ భూములు, ధరణికి వ్యతిరేకంగా మాట్ల

Read More

వినాయకుల నిమజ్జనంలో విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి

వినాయకుల నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు, ఓ ఇంటర్ ​స్ట

Read More

అభివృద్ధి ప్రోగ్రామ్​లకు రాని సీఎం తెలంగాణకు అవసరమా : కిషన్​రెడ్డి

రాష్ట్రానికి కేంద్రం 9 ఏండ్లలో రూ. 9 లక్షల కోట్లు ఇచ్చింది దీనిపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్​కు బీజేపీ స్టేట్​ చీఫ్​కిషన్​రెడ్డి సవాల్ రేపు పాలమూ

Read More

నన్ను చంపేందుకు కుట్ర.. ప్రజా ఆశీర్వాద యాత్రలో పుట్ట మధుకర్ 

పలిమెల, వెలుగు : తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇతర పార్టీ నాయకులు తనను హత్య చేయడానికి కుట్రపన్నుతున్నారని మంథని నియోజకవర్గ  బీఆర్ఎ

Read More