Telangana

నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నరు : సీతక్క

కొత్తగూడ, వెలుగు : తనను ఓడించేందుకు బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు, మంత్రులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శి

Read More

కామారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ

కామారెడ్డి, వెలుగు: మేరా మిట్టి మేరా దేశ్ ప్రోగ్రామ్​లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ నిర్వహించారు.

Read More

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి :  రాగ జ్యోతి

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు జరగకుండా చూడాలని  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శన

Read More

మహబూబాబాద్ లో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి : శశాంక

మహబూబాబాద్/మరిపెడ, వెలుగు : పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశి

Read More

కాంగ్రెస్ లో చేరిన కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు

మద్నూర్, వెలుగు: జుక్కల్​ నియోజకవర్గం పరిధిలోని కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద కొడప్​గల్​లో శనివారం ఏ

Read More

మేడిగడ్డను టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా మారుస్తాం : పుట్ట మధుకర్‌‌

మహదేవపూర్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంథని నియోజకవర్గ బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ పుట్ట మ

Read More

ఆశాల సమ్మెకు బీజేపీ మద్దతు : బొమ్మెన హరీశ్​గౌడ్

బెల్లంపల్లి రూరల్​, వెలుగు : నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపడుతున్న ఆశా కార్యకర్తలకు శనివారం మంచిర్యాల బీజేపీ జిల్లా

Read More

ఎద్దుల పోట్లాటలో పోలీసుల జోక్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఎద్దుల పోట్లాటను అడ్డుకునేందు ఇద్దరు పోలీసులు ప్రయత్నించడంతో అవి వారిపైకే దూసుకువచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీ

Read More

బీజేపీలో చేరితే బెదిరింపులా..? : రఘునందన్​రావు 

దుబ్బాక, వెలుగు: బీజేపీలో చేరితే బెదిరించడమేంటని మంత్రి హరీశ్​రావుని  ప్రశ్నించారు ఎమ్మెల్యే  మాదవనేని రఘునందన్​రావు. శనివారం దుబ్బాక ఎమ్మెల

Read More

ఆశావర్కర్లకు అండగా కాంగ్రెస్ : భూపతిరెడ్డి

మోపాల్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆశావర్కర్లకు కాంగ్రెస్​అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ల

Read More

ఆత్మాహుతి పేలుళ్లలో RAW ప్రమేయం.. పాకిస్థాన్ ఆరోపణలు

సెప్టెంబర్ 29న రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 65కి చేరుకుంది. బలూచిస్తాన్‌

Read More

అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : వరుణ్​ రెడ్డి

నిర్మల్​, వెలుగు : అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్​ కలెక్టర్​ వరుణ్​ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో

Read More

చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీలోనే ఉంటా : సోయం బాపూరావు

కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్రు..  ఆదిలాబాద్ ​ఎంపీ సోయం బాపూరావు భైంసా, వెలుగు : తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలనే పార్టీ మారు

Read More