Telangana

యాదాద్రి హుండీ ఆదాయం రూ. కోటి 78 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలో 16 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఆలయ ఈవో గీతారెడ్

Read More

ఎక్కువ రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని ఆందోళన

గద్వాల టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు గురువారం గద్వాలలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు ఆందోళన చేశారు

Read More

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లో తహసీల్దార్ల

Read More

స్కూళ్లపై ఎండ ఎఫెక్ట్​.. 42 మందికి ..10 మందే హాజరు

స్కూళ్లపై ఎండల ప్రభావం కనిపిస్తోంది. జూన్​ సగం గడిచినా ఎండలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత    కూడా ఎండ తీవ్రంగా ఉంటో

Read More

సర్పంచ్ కుమారుడు రషీద్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు

    చింతల మానేపల్లిలో ఆదివాసీల నిరసన కాగజ్ నగర్, వెలుగు : డబ్బా సర్పంచ్ కుమారుడు అబ్దుల్ రషీద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమ

Read More

ప్రజలు రాకుండానే గ్రామసభ ఎలా ముగిస్తారు.?

    ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు జన్నారం, వెలుగు: ప్రజలు రాకుండానే నామ్ కే వాస్త్ గా మండలంలోని పొనకల్ గ్రామసభను ముగించడం పట్ల ప్

Read More

మంత్రుల కాన్వాయ్​లను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు

సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్​లను సిద్దిపేట జిల్లా బీఎస్పీ నాయకులు గ

Read More

పదో తరగతి స్టూడెంట్ మిస్సింగ్.. కేసు నమోదు

కాగజ్ నగర్ , వెలుగు: టీసీ కోసం తాను చదివిన రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్లిన స్టూడెంట్ మిస్ అయింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తండ్రి పొలీస్ స్టేషన్ లో ఫిర

Read More

ఆసిఫాబాద్ లో 13 మంది ఇంటర్ స్టూడెంట్స్ డిబార్

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్​ మొదటి సంవత్సరం పరీక్షల్లో 13 మంది వి

Read More

నేను ప్లేట్​ పట్టుకున్నాకే మీకు బుక్క: ఎర్రబెల్లి

   ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలోమంత్రి ఎర్రబెల్లి     ఆలస్యంగా వచ్చిన మినిస్టర్​.. జనాలకు అన్నం పెట్టకుండ

Read More

ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదు

ప్రొఫెసర్  హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదయింది.   2002 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిలదీసిన గ్రామస్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో  అడుగడుగునా  నిరసన సెగ తగులుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

Read More

OMG : వందే భారత్ లో వాటర్ లీక్.. డబ్బాలతో ఎత్తిపోస్తున్న సిబ్బంది

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకువచ్చినప్పట్నుంచి దానికి సంబంధించిన ఏదో ఒక వార్త వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న రైళ్లో ప్లాస్

Read More