స్కూళ్లపై ఎండల ప్రభావం కనిపిస్తోంది. జూన్ సగం గడిచినా ఎండలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఎండ తీవ్రంగా ఉంటోంది. దీంతో స్కూల్ కు వెళ్లేందుకు స్టూడెంట్స్ జంకుతున్నారు. గవర్నమెట్ స్కూల్లలో హాజరు తక్కువగా ఉంటోంది. గురువారం శివ్వంపేట మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతిలో 42 మందికి స్టూడెంట్లకు కేవలం10 మంది మాత్రమే హాజరయ్యారు. ఇతర క్లాసుల్లో హాజరు తక్కువగానే ఉంది. శివ్వంపేట ఎస్టీ హాస్టల్లో 142 మంది స్టూడెంట్స్కుగాను కేవలం15 మంది మాత్రమే వచ్చారు. - మెదక్ (శివ్వంపేట), వెలుగు
స్కూళ్లపై ఎండ ఎఫెక్ట్.. 42 మందికి ..10 మందే హాజరు
- మెదక్
- June 16, 2023
లేటెస్ట్
- ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే: సాజద్ లోన్
- లంచం కేసులో ఏసీబీ కోర్టు వేసిన శిక్ష కరెక్టే: హైకోర్టు
- కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలు
- యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు
- బీజేపీని ఓడించేందుకే సీపీఎంతో కలిశాం : రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
- బీజేపీ స్లోగన్కు ప్రియాంక గాంధీ కొత్త నిర్వచనం
- కేసీఆర్ చెప్తేనేఫోన్ ట్యాపింగ్ చేసిన్రు: కడియం
- ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నరు : అరుణ్ కుమార్
- ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పు
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం