మెదక్టౌన్, వెలుగు: ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు, రాజకీయ పార్టీలు ఓటరు నమోదులో చట్టపరమైన నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ప్రతిమాసింగ్అన్నారు. గురువారం పాపన్నపేట ఎంపీడీవో ఆఫీస్లో సర్ ప్రోగ్రాంపై బీఎల్వోలు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలన్నారు.
