Telangana
ఇంధనం లేక సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఓడ.. ప్రమాదంలో 400మంది ప్రాణాలు
సుమారు 400మంది వలసదారులతో వెళ్తోన్న ఓ ఓడ నడి సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో వందలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఆఫ్ర
Read Moreకేసీఆర్ ఊరూరా దొంగలను తయారు చేస్తుండు: ఆకునూరి మురళి
బీఆర్ఎస్ నేతలు గాదరి కిషోర్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లు ఉద్యమకారులు కాదని..ఉద్యమ ద్రోహులు, దోపిడీ దొంగలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపిం
Read Moreబాలుడిని ముద్దు పెట్టుకోవడంపై క్షమాపణ చెప్పిన దలైలామా
టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామా ఓ బాలుడిని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణ
Read Moreఅఖిల పక్షాలన్నీ ఏకమైతేనే కేసీఆర్ మెడలు వంగుతాయి : షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. అఖిల పక్షాలన్నీ ఏకమై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. దానికోస
Read Moreమిడ్ మానేరు జంక్షన్ అయ్యిందంటే భూ నిర్వాసితుల త్యాగమే : మంత్రి కేటీఆర్
మిడ్ మానేరు జంక్షన్ అయ్యిందంటే భూ నిర్వాసితుల త్యాగ ఫలితమే అన్నారు మంత్రి కేటీఆర్. ఏప్రీల్ 10వ తేదీ సోమవారం కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్
Read Moreబీఆర్ఎస్ సస్పెండ్ చేసినందుకు సంతోషం : జూపల్లి కృష్ణారావు
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేఛ్చకు ఉందన్
Read Moreఏఐతో పాస్ వర్డ్లకు ముప్పు.. సెక్యూర్డ్ గా ఉండాలంటే ...
ప్రపంచం మొత్తం ఇప్పుడు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వైపు చూస్తోంది. ఎక్కడ చూసినా చాట్ జీపీటీ లాంటి కొత్త సాంకేతికతపై యువత రోజుకో టెస్ట్ చేస్తూ ట్రెండింగ్
Read Moreమంచినీళ్లు తాగేటప్పుడు చేసే మూడు తప్పులు ఇవే..
ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిశరీరాన్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా పోషకాలను సులభంగా గ్రహించేందుకు, ఆహారాన్ని విచ్
Read Moreసుప్రీంలో విచారణ నేపథ్యంలో 3 బిల్లులను ఆమోదించిన గవర్నర్
సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపార
Read Moreవీడని ఎస్సై దంపతుల ఆత్మహత్య మిస్టరీ
జనగామ, వెలుగు: జనగామ టౌన్ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య మిస్టరీలా మారింది. అసలు ఎందుకు సూసైడ
Read Moreవరి కోసి పదిరోజులాయే.. కొనుగోలు కేంద్రాలు తెరవరాయే!
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు షురూ అయినా.. ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు తె
Read Moreఈ నెల 15 నుంచి రెండో విడత గొర్రెల కొనుగోళ్లకు నిర్ణయం
నల్గొండ, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండో విడత కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులను క్ష
Read Moreపనికిరాని పరికరాలు.. కనిపించని సౌలత్లు.. అధ్వానంగా మారిన గ్రేటర్ వరంగల్ పార్కులు
హనుమకొండ, వెలుగు : ఎండ తీవ్రత పెరుగుతుండడంతో చెట్ల కింద సేదదీరేందుకు, సాయంత్రం వేళల్లో పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు పార్కులకు వెళ్తున్న గ్రేటర్&zw
Read More












