Telangana
రేపు కొత్తగూడ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్న కేటీఆర్
కొత్తగూడ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ 263 కోట్ల రూపాయలతో 3 కి
Read Moreపోలీస్ అభ్యర్థుల సమస్య పరిష్కరించాలె : జానారెడ్డి
పోలీస్ రిక్రూట్ మెంట్ లో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియన్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలు సవరించాలన్న నిరుద
Read Moreమోడీ తల్లి మరణానికి సంతాపంగా గుండు కొట్టించుకుండు
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల దేశ, విదేశాల నుంచి పలువురు సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి గ
Read Moreబైరి నరేష్కు 14రోజుల రిమాండ్.. పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని పరిగి సబ్ జైలుకు తరలించారు. జ
Read Moreకొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు మూటగట్టుకోవాలి : గవర్నర్ తమిళిసై
దేశ ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని ఆకాం
Read More7న పోలింగ్ బూత్ల అధ్యక్షులతో నడ్డా వర్చువల్ మీటింగ్
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదనుపెడుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కొ
Read Moreసీఎం కేసీఆర్ను కలిసిన డీజీపీ అంజనీకుమార్
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ సీఎం కేసీఆర్ను కలిశారు. తనకు డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు కృతజ్జతలు తెలిపారు. ఈ సందర
Read Moreకౌలు రైతులకు కూడా అన్ని పథకాలు అమలుచేయాలె : రేవంత్ రెడ్డి
పత్తికి గిట్టుబాటు ధర కల్పించి, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దళారుల
Read Moreదొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే సాల్తలేదు : షర్మిల
రాష్ట్ర పరిస్థితి పైన పటారం.. లోన లోటారం అన్నట్లుగా ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం వడ్డీలకే సరిప
Read Moreమత విద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు: మంత్రి తలసాని
మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశ
Read More33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తం : హరీశ్ రావు
రాష్ట్రంలో వైద్య రంగం అద్భుతంగా పనిచేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొత్తగ
Read Moreడీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్
రాష్ట్ర కొత్త ఇం చార్జ్ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టారు. మహేందర్ రెడ్డి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్
Read Moreఅయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ అరెస్ట్
అయ్యప్ప జన్మ వృత్తాంతం, భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన బైరి నరేశ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని వరంగల్ లో
Read More












