Telangana
చౌటుప్పల్లో డంప్ స్వాధీనం
రూ.కోటికిపైగా నకిలీ లిక్కర్ సీజ్ చౌటుప్పల్లో డంప్ స్వాధీనం ఒడిశా, కర్నాటక నుంచి తెప్పించి వైన్ షాపుల్లో అమ్మకం లిక్కర్ వ్య
Read Moreట్రూ అప్ పేరుతో దొడ్డిదారిన మోత.. ఈఆర్సీకి డిస్కంల ప్రపోజల్స్
సర్కార్, డిస్కంల తప్పిదాలకు జనంపై భారం ఇప్పటికే రూ.4,092 కోట్ల వసూళ్లకు అనుమతి కరెంటు కొనుగోళ్ల నష్టాలు రూ.33, 212 కోట్లు డిస్కంలకు ప్రభుత్వ
Read Moreఅర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం
అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో దారుణం మంటల్లో కాలిపోయి ముద్దలైన డెడ్ బాడీలు చనిపోయినోళ్లలో ఇ
Read Moreమూడు రోజుల పాటు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు
అసెంబ్లీ.. మూడు రోజులే! ఎల్లుండి సమావేశాలు ప్రారంభమయ్యే చాన్స్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, వెలుగు: &nb
Read Moreడబల్ బెడ్రూం ఇంటికోసం కుటుంబంతో నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగాడు. ఇల
Read Moreరాజన్న అనుబంధ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల ర
Read Moreవిద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు: సీపీ సీవీ ఆనంద్
త్వరలో సర్కార్ తీసుకొస్తుంది: సీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్: డ్రగ్స్ స్మగ్లింగ్, దందా, వినియోగాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థల్లో డ్ర
Read Moreసెస్ ఎండికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫోన్ కాల్
బోయినపల్లి మండలం అంతట వ్యవసాయానికి, ఇళ్లకు కరెంట్ కోతలు ఉన్నాయని.. ఈ సమస్య రాకుండా చూడాలని సెస్ ఎండికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సూచించారు. బో
Read Moreబీజేపీని చూసి కేసీఆర్ భయపడుతుండు : వివేక్ వెంకటస్వామి
బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నడని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని, బీజేపీ అధికా
Read Moreవారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తండా సర్పంచ్ వార్నింగ్ మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం రెడ్యాతండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల వాసులు రా
Read Moreదళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ముందా? : రేవంత్ రెడ్డి
దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ కు ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులపై క
Read Moreటాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు
Read Moreసివిల్ సప్లై ఆఫీసులో రేషన్ డీలర్ల కొట్లాట
అక్రమంగా కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు హైదరాబాద్: సివిల్ సప్లై కమిషనర్ ఆఫీసులో రేషన్ డీలర్ల మధ్య గొడవ జరిగింది. కమిషనర్ ముందే రేషన్ డీలర్లు
Read More












