Telangana
అభివృద్ధి పనులపై ప్రధానిని కలుస్తున్నా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించడానికి ప్రధాని మోడీని కలుస్తున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో
Read Moreతెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సమాధానమిచ్చిన కే
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 957 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నా
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
కాటారం, వెలుగు: కరీంనగర్ లో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకు
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదాద్రి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్&z
Read More12వ శతాబ్దంలోనే మహా మంత్రిగా తెలంగాణ మహిళ నాగమ్మ
ప్రపంచంలోని ఆయా దేశాల చరిత్రలో మాదిరిగానే తెలుగునాట మహిళలు నాయకురాళ్లుగా ఎదిగిన సందర్భాలు చాలా అరుదు. నేటి ఆధునిక యుగంలోనూ అవకాశాలు ఉన్నా, రాజకీయాల్లో
Read Moreవిశ్లేషణ: కౌలు రైతు గోస కనబడదా?
రాష్ట్రంలో రైతులకు, కౌలు రైతులకూ సంబంధించిన చట్టాలను కేసిఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. చట్టం ముందు అందరూ సమానమే అని అంటారు కా
Read Moreనిజామాబాద్ జిల్లాలో అప్పుల బాధతో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
ఎడపల్లి, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కొడుకులకు ప్రాణాపాయం త
Read Moreరాష్ట్రవ్యాప్తంగా 4 వేల యూనిట్లు గుర్తించాలని సెర్ప్ ఆదేశాలు
వ్యాపారం కోసం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల రుణం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల యూనిట్లు గుర్తించాలని సెర్ప్ ఆదేశాలు
Read Moreరాష్ట్రంలోకి మావోయిస్టు యాక్షన్ టీమ్లు..అప్రమత్తమైన పోలీసులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్ టీంలు ప్రవేశించాయనే వార్తలతో పోలీసులు అలర్ట్అయ్యారు. డిసెంబర్ 2 నుంచి 8 &
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం..సీబీఐ చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన10 వేల పేజీల చార్జ్ షీట్ ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ
Read More8ఏళ్లలో 7928 కిలో మీటర్ల రోడ్లు పూర్తి చేసినం : ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7,928 కిలో మీటర్ల రెండు లైన్ల రోడ్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 321 కి.మీ ఫోర్వే, 47 కి.మీ
Read Moreఇండియన్ ఆర్మీ.. దేశ మూలస్తంభాల్లో ఒకటి : గవర్నర్ తమిళిసై
సికింద్రాబాద్, వెలుగు : ఇండియన్ ఆర్మీ.. దేశ బలమైన మూల స్తంభాల్లో ఒకటని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇండియాను కాపాడుతూ.. దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబు
Read More












