Telangana

15 రకాల కొత్త క్రాప్ వెరైటీలను అభివృద్ధి చేసిన జయశంకర్ వర్సిటీ

హైదరాబాద్‌‌, వెలుగు: చీడ పీడలను తట్టుకొని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే 15 రకాల కొత్త క్రాప్ ​వెరైటీలను ప్రొఫెసర్‌‌ జయశంకర్&z

Read More

డ్రగ్స్‌‌ కేసులో రకుల్​కు ఈడీ నోటీసులు

ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఈడీ 19న మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు

Read More

పైలట్‌‌ రోహిత్‌‌ రెడ్డికి మనీ లాండరింగ్ చట్టం కింద సమన్లు

  19న హాజరు కావాలని ఉత్తర్వులు కంపెనీలు, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలివ్వాలని ఆదేశం ఐదేండ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌తో రావ

Read More

అదృశ్యమైన పదేండ్ల పాప.. శవమై తేలింది

చెరువులో దొరికిన ఇందు డెడ్ బాడీ  ఈ నెల 15న స్కూల్ నుంచి మిస్సింగ్  పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన  పోలీస్ వె

Read More

గద్దరన్న ఫిరంగుల్లో ఒక ఫిరంగి పసునూరి : సుద్దాల అశోక్ తేజ

హైదరాబాద్ : పసునూరి రవీందర్ రాసిన "పోటెత్తిన పాట" పుస్తకాన్ని ప్రజా గాయకుడు గద్దర్ ఆవిష్కరించారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన

Read More

రన్నింగ్లో యువకులతో పోటీ పడుతున్న 62 ఏళ్ల ద్వారకానాథ్

నడవడానికే ఆయాస పడే వయస్సులో 10 కిలోమీటర్లు అలిసిపోకుండా పరుగెత్తుతున్నారు ఓ పెద్దాయన. వాకింగ్, రన్నింగ్ లో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రన్నింగ

Read More

ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు : మల్లురవి

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు దక్కని కేసీఆర్

Read More

హయత్ నగర్లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

హైదరాబాద్ : హయత్ నగర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లులోని పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్

Read More

భక్తులతో కిటకిటలాడుతున్న కేస్లాపూర్

ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఈ నెల 18న జరగనుంది. కార్య

Read More

ఇబ్బందుల్లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు : మంత్రుల గంగుల

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్ల

Read More

కరీంనగర్లో ఆశావర్కర్ల 48 గంటల ఆందోళన

కరీంనగర్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా న

Read More

రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్ల

Read More

దివ్యాంగులను కించపరిస్తే కఠిన చర్యలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అంగవైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించార

Read More