Telangana

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వ

Read More

కమ్యూనిస్టులు ఎవరి సేవలో?

నవంబర్​ 29న ‘వెలుగు’ దిన పత్రిక  ఓపెన్​ పేజీలో  సారంపల్లి మల్లా రెడ్డి రాసిన (కమ్యూనిస్టులపై విమర్శలా?) ప్రతిస్పందన వ్యాసం చదివి

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆఫీసర్లపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం నర్సింహులపేట, వెలుగు: ‘మన ఊరు–మన బడి’ పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. నిధుల రికవర

Read More

తాళం వేసిన ఇండ్లే టార్గెట్.. నెలలోనే 118 చోరీలు

    తాళం వేసిన ఇండ్లే టార్గెట్     పార్కింగ్​ చేసిన బండ్లూ మాయం     బోర్డులతోనే సరిపెడుతున్న పోలీస

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మిడ్జిల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు తెలియకుండా కేసీఆర్ సర్కార్​తొక్కిపెడుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపి

Read More

4న సీఎం పాలమూరు పర్యటన.. పోలీస్ యంత్రాంగం అలర్ట్​

ఏడియాడనే ‘డబుల్’ ఇండ్లు.. పెండింగ్​లో  ప్రాజెక్టులు సీఎంకు సమస్యలు విన్నవిస్తామంటున్న కిందిస్థాయి ఉద్యోగులు మహబూబ్​నగర్​, వ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం బేడా మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఉదయం గోదావరి నుంచి తీర్థబింద

Read More

20 కోట్లకుపైగా బకాయిలు.. ఆందోళన బాటలో సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో బిల్లులు పెండింగ్​లో ఉండడంతో సర్పంచులు ఆందోళన బాట పడుతున్నారు. ఫండ్స్​ రాకపోవడంతో పాలన అస్

Read More

ఇంటి కూల్చివేతలో మున్సిపల్ స్పెషల్ సీఎస్ జోక్యం ఏంటి? : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : ఇల్లు కూల్చివేతకు మున్సిపల్ శాఖ  స్పెషల్ చీఫ్​ సెక్రటరీ అర్వింద్ కుమార్‌‌‌‌‌‌‌‌‌

Read More

నాలా పనులు పూర్తి చేయకపోతే జీతాలు కట్ : బల్దియా కమిషనర్ 

ఎస్​ఎన్​డీపీ ఫస్ట్ ఫేజ్ కింద 37 నాలాల నిర్మాణాలు ఇప్పటివరకు ఒక్క చోట మాత్రమే పూర్తి  నెలాఖరులోగా 90 శాతం పనులు పూర్తయ్యే చాన్స్ హైదరా

Read More

65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు : మంత్రి నిరంజన్ రెడ్డి 

శ్రీరంగాపూర్/నాగర్​కర్నూల్, వెలుగు: త్వరలో రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు విడుదల చేయనున్నట్లు మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పారు. వనప

Read More

ఎలక్షన్​లో కేసీఆర్​పై పోటీ చేస్తా : తీన్మార్​ మల్లన్న

సత్తుపల్లి, వెలుగు : కేసీఆర్ ​తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా తాను అక్కడి నుంచి సీఎంపై పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు. మహా పాదయాత్రలో భాగంగా బుధవ

Read More

వేజ్ బోర్డు చర్చలు బహిష్కరించిన జాతీయ బొగ్గు గని కార్మిక సంఘాలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: బొగ్గు గని కార్మికులకు సంబంధించిన వేజ్ బోర్డు చర్చలను జాతీయ కార్మిక సంఘాలు బహిష్కరించాయి. బుధవారం కోల్​కతాలో కోల్ ఇండియా

Read More