Telangana
టీచర్ పోస్టులను భర్తీ చేయకపోతే నేతలు బయట తిరగలేరు : ఆర్. కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 45వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ
Read Moreజగిత్యాలలో2 లక్షల మందితో భారీ బహిరంగ సభ: హరీష్ రావు
ఈ నెల 7న జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెండు లక్షల మందితో జిల్లా కేంద్రంలో
Read Moreకేసీఆర్ మోడీకి జై కొడితే..రాత్రికిరాత్రే కేసులన్నీ మాయం: నారాయణ
తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టే ఆ పార్టీపై కేంద్రం దాడులు చేయిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్ర
Read Moreకేసీఆర్ పతనం మొదలయిందని వారికి అర్థమైంది : వైఎస్ షర్మిల
నర్సంపేట ఘటనపై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల గవర్నర్ తమిళిసైకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఆమె కంప్లైంట్ చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకపోయినా
Read Moreరాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చినం : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్
Read Moreపోలీసును చితకబాది చెట్టుకు కట్టేసిన జనం
మత్తులో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సొంత ఇంటికి బదులు మరో ఇంటి తలుపు తట్టి లోనికి వెళ్లాడు. అతను ఎవరో తెలియని స్థానికులు చితకబాది చెట్టుకు కట్టేశార
Read Moreకవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సిద్ధిపేట : ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మ
Read Moreఫాం హౌస్ కేసు : ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు షరతులతో కూడిన బెయిల్
Read Moreషర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలి : వై సతీష్ రెడ్డి
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఉద్యమకారులను, సీఎం కేసీఆర్ ను కించపరుస్తూ ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ రెడ్కో
Read Moreపీడిత వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీ భాయి కృషి చేసిన్రు : గీతారెడ్డి
సమాజంలో నిస్వార్థంగా పనిచేసిన వారికి మరణం ఉండదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లి సర్కిల్లో ని
Read Moreసీబీఐ నోటీసులు అందలేదు : బొంతు రామ్మోహన్
ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చిందని వస్తున్న వార్తలపై బీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసుల
Read Moreకాసేపట్లో సీబీఐ ముందుకు మంత్రి గంగుల కమలాకర్
మంత్రి గంగుల కమలాకర్ కాసేపట్లో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన..మరికాసేపట్లో సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. నకిలీ సీబీఐ అధి
Read Moreమిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం
వరంగల్ జిల్లా ఖానాపూర్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. వరి ధాన్యాన్ని రైతులు నే
Read More












