Telangana
రెండో దశ కంటి వెలుగు స్కీంను కండ్లద్దాల పంపిణీకే పరిమితం
55 లక్షల రీడింగ్ గ్లాసులు, సైట్ గ్లాసుల పంపిణీ టార్గెట్ కంటి పరీక్షలకు వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కచ్చితంగా అద్దాలు ఒక్కో రీడింగ్ గ్
Read Moreలిక్కర్ స్కామ్ : అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
ఆధారాలు దొరక్కుండా 11 నెలల్లో 10 ఫోన్లు, రెండు సిమ్లు మార్చారు, ధ్వంసం చేశారు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడి అరబిందో శరత్
Read Moreడిస్టెన్స్ ఎడ్యుకేషన్ని అందుబాటులోకి తెచ్చిన జేఎన్టీయూ
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ని అందుబాటులోకి తెచ్చినట్లు జేఎన్టీయూ ప్రకటించింది. స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరుతో ఆరు నెలల టైంలో వ్
Read Moreచెల్లని రూపాయికి గీతలెక్కువ,కేసీఆర్ నోటికి వాతలెక్కువ: బండి సంజయ్
కేసీఆర్... అసెంబ్లీలో చెంపలేసుకో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, కేసీఆర్ నోటికి వాతలెక్కువ, కోతలెక
Read Moreరాష్ట్రంలో 87 వేల మంది HIV రోగులు: ప్రసన్న కుమారి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 87వేల మంది హెచ్.ఐ.వి సోకిన వ్యాధి గ్రస్తులు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న కుమ
Read Moreషర్మిల తెలంగాణ ప్రజలు వదిలిన బాణం: గట్టు రామచంద్రరావు
షర్మిల తెలంగాణ ప్రజలు వదిలిన బాణం అని వైఎస్ఆర్టీపీ నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. గవర్నర్ కూడా ట్విట్టర్ లో షర్మిలపై జరిగిన దాడిని ఖండించారంటే టీఆర్
Read Moreపదవులే కానీ పనితనం లేదు.. ఎమ్మెల్సీ కవితకు షర్మిల కౌంటర్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్కు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘పాదయాత్రలు చేసింది లేదు..ప్రజల సమస్యలు చూసింది లేదు&rsqu
Read Moreఉపాధ్యాయుల అటెండెన్స్పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ఉపాధ్యాయుల అటెండెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు ప్రభుత్వ బడుల్లో బయో అటెండెన
Read Moreనగరవాసులకు మెట్రో పార్కింగ్ కష్టాలు
హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదలై ఐదేళ్లు పూర్తైంది. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు మెట్రో రైల్ మంచి ఆప్షన్ అయ్యింది. అయితే ఇన్
Read Moreషర్మిల, బీజేపీపై కవిత ట్వీట్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. "తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న
Read Moreసీఐ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..43 లక్షల అక్రమాస్తులు గుర్తింపు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 4
Read Moreఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కొడుకు, అల్లుడు
మల్లారెడ్డి గ్రూప్ పన్ను ఎగవేత ఆరోపణల కేసుకు సంబంధించి ఐటీ అధికారులు మూడో రోజు విచారణ కొనసాగించనున్నారు. ఇవాళ మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
మంచిర్యాల,వెలుగు: రైస్ మిల్లర్లు నాణ్యత పేరుతో ధాన్యం కటింగ్ పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ భారతి హోళికేరి హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన
Read More












