Telangana

వడ్ల కుప్పలు రోడ్డుపై వేస్తే కేసులు పెడతాం: కాజిపేట ఏసీపీ శ్రీనివాస్

హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వ

Read More

కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన చేస్తుండు : ఈటల

సీఎం కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన సాగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ పాలనను అంతం చేయడానికి యావత్ తెలంగాణ ప్ర

Read More

మోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప  ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని  సీపీఐ జాతీయ కార్యదర్శి నార

Read More

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు 

మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)  సోదాలు కొనసాగుతున్నాయి.  సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి

Read More

యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్ యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ

Read More

నందకుమార్ అక్రమ నిర్మాణాలు కూల్చేసిన జీహెచ్ఎంసీ

డెక్కన్ హోటల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవ

Read More

ఆదిలాబాద్ లో నాలుగు పెద్ద పులులు హల్ చల్

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోళ్లగడ్ తాంసీ సమీపంలో 4 పెద్ద పులుల సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. డీజిల్ కోసం వెళ

Read More

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదు : మంత్రి గంగుల

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ రాంనగర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మంత

Read More

మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడలో ఆయన జన్మించారు. బీజేపీలో కార్యకర్తగా రాజక

Read More

సైలెంట్ మూడ్ లో కాంగ్రెస్ నేతలు

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మునుగోడు ఎన్నికలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో మొన్నటి వరకు ఫుల్ బిజీగా ఉన్న లీడర్లు.. ఇప్

Read More

యాదాద్రికి పోటెత్తిన భక్తులు 

యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో వస్తున్నారు.

Read More

ఉమ్మడి మహబూబ్​నగర్ సంక్షిప్త వార్తలు

అనంతశయన ఆలయాన్ని  సందర్శించిన ఫ్రెంచ్​ దేశస్తురాలు నారాయణపేట, వెలుగు:  నారాయణపేటలో ఎంతో పురాతనమైన అనంతశయన ఆలయాన్ని ఫ్రెంచ్​దేశస్తురాలు తఖ

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వడ్ల బస్తా మోసిన ఎమ్మెల్యే స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వడ్ల బస్తా మోసి, కాసేపు హమాలీ అవతారం ఎత్తారు. శనివ

Read More