Telangana
కరీంనగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత
కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రణ
Read Moreముగిసిన మాజీ మంత్రి నారాయణ విచారణ
హైదరాబాద్ : టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం గంటల
Read Moreగుజరాత్ విజయాల గురించి చెప్పడం లేదు: బీవీ రాఘవులు
గుజరాత్ లో అభివృద్ధి చేసి ఓటు వేయాలని ప్రచారం చేయకుండా.. మతాన్ని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపిం
Read Moreపోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య గొడవ
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో పోడు భూముల వ్యవహారంలో గొడవ జరిగింది. కుడికిల, నార్లాపూర్ రెండు గ్రామాల రైతులు పోడు భూముల వ్య
Read Moreకేయూలో రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం
కేయూ విద్యార్థి సంఘాల పేరుతో.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వెలిసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి. ఇంచార్జ్ రిజిస్ట్రార్ గా కామర్స్ అండ్ బిజినెస్ మేన
Read Moreఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల
కరీంనగర్: టీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా దాడులు చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా అన్నీ భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీం
Read Moreకాగజ్నగర్లో మళ్లీ కనిపించిన పెద్దపులి
వంజీరిలోని రైల్వేగేటు దగ్గర ఉదయం కనిపించిన పెద్దపులి 35 ట్రాప్ కెమెరాలు,50 ట్రాకర్స్తో కొనసాగుతున్న సెర్చింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద
Read Moreక్యాసినో కేసు : ఎల్. రమణకు యశోదలో కొనసాగుతున్న ట్రీట్మెంట్
క్యాసినో వ్యవహారంలో విచారణకు హాజరై అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణను యశోద హాస్పిటల్ కు తరలించారు. ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను హై
Read Moreమహబూబాబాద్ ఆడిట్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
మహబూబాబాద్ : ఆడిట్ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు సోదాలు చేస్తున్నారు. జూనియర్ ఆడిట్ ఆఫీసర్ శ్రీను.. జానియర్ అసిస్టెంట్ కిశోర్ రూ.18,000 లంచం
Read Moreక్యాసినో కేసు : అస్వస్థతకు గురైన ఎల్.రమణ.. హాస్పిటల్కు తరలింపు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అస్వస్థతకు గురయ్యారు. విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్కు వెళ్లిన ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో అధికారులు హాస్పిటల్ కు తరలించారు
Read Moreకేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే దాడి: ఎంపీ అర్వింద్
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చే
Read Moreఅర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడి సిగ్గుచేటు : డీకే అరుణ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడ
Read Moreఅర్వింద్ గీత దాటితే వెంటపడి కొడతాం : ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నేను క
Read More












