Telangana
వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ.. క్షేతస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక్కో అడుగువేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరు
Read Moreమంత్రి పర్యటన.. చంటిబిడ్డతో మహిళా కానిస్టేబుల్ డ్యూటీ
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ చంటి బిడ్డతో డ్యూటీ చేసింది. జిల్లాలోని పే
Read Moreరాజకీయం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుంటుండు : బండి సంజయ్
రాజకీయం కోసం కుటుంబ సభ్యులను కూడా వాడుకునే దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరి
Read Moreకాంతారావు సినీ కళామతల్లికి ‘నుదుట తిలకం’ : కేసీఆర్
ప్రఖ్యాత నటుడు, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళులు అర్పించారు. సూ
Read Moreసామాన్య మహిళతో మంత్రి సబిత వెటకారం
సీసీ రోడ్డు వేయడంతో తన ఇల్లు పోయిందని ఓ మహిళ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చెప్పుకుంది. దీనిపై స్పందించిన మంత్రి సబిత.. ఆ మహిళ పేరు కూడా శిలాఫలకం మీద వే
Read More2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో
Read Moreనిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ విస్తరణ
Read Moreబీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి
బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్
Read Moreమహేష్ బాబును పరామర్శించిన బండి సంజయ్
సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులన
Read Moreకాంగ్రెస్తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదు : జీవన్ రెడ్డి
జగిత్యాల : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల
Read Moreగొల్ల కురుమలను ఎవరూ పట్టించుకోలేదు: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే యాదవులకు సామాజికంగా, రాజకీయంగా సరైన గుర్తింపు, గౌరవం లభించాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ
Read Moreకామారెడ్డి ఆస్పత్రిలో భవానీపేట విద్యార్థులకు చికిత్స
మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని టీచర్లు, అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం కామారెడ్డి జిల్లా: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన మాచారెడ్డి మండలం భ
Read Moreచేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం
రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్
Read More












