Telangana
నిజాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్న: కోర్టు ఎదుట దినేశ్ అరోరా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో కీలక మలుపు అరోరాను సాక్షిగా పరిగణించాలని సీబీఐ పిటిషన్ 14న విచారణ జరపనున్న ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ:
Read Moreసీఎం కేసీఆర్పై రాహుల్ గాంధీ ఫైర్
వ్యవస్థల్ని ఆగం పట్టిచ్చిండు.. ప్రాజెక్టులు, ధరణి పేరుతో దోచుకుంటున్నడు పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూముల్ని టీఆర్ఎస్ సర్కార్ గుంజుకుంటున్నది తెల
Read Moreరాష్ట్రంలో 14 మంది అడిషనల్ కలెక్టర్ల బదిలీ
రాష్ట్రంలో 14 మంది అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మను వికారాబాద్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో కుష్బూ గు
Read Moreనల్గొండలో బీజేపీకి బీజం పడింది: ఈటల రాజేందర్
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా.. నైతిక విజయం ఆయనదేనని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నా
Read Moreనాగర్ కర్నూల్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు
నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై చర్యలు తీసుకోవాలి నాగర్ కర్నూల్ జిల్లా: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. పదర మండలం వంకేశ్వర
Read Moreసీఎం కేసీఆర్ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడులో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మునుగోడు ఉపఎన్నికల్లో తనక
Read MoreBRSకు మునుగోడుతోనే పునాదులు పడ్డయి: మంత్రి సత్యవతి రాథోడ్
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో ధర్మం గెలిచిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూస
Read Moreజనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ
జనగామ వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తరలి వస్తోంది. మూడు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతో తెల్లవారుజాము నుంచే
Read Moreతెలంగాణను విడిచి వెళ్తుంటే బాధగా ఉంది: రాహుల్ గాంధీ
రాష్ట్రాన్ని విడిచి వెళ్తుంటే బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఆయన... దెబ
Read More100 మంది ఎమ్మెల్యేలను దించి 10 వేల మెజారిటా గొప్పా? : తరుణ్ చుగ్
హైదరాబాద్: 100 మంది ఎమ్మెల్యేలను దించి 10 వేల ఓట్లతో గెలవడం గొప్పనా అని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ టీఆర్ఎస్ ను ప్రశ్నించార
Read Moreకేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ
గవర్నర్ తమిళిసై ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. గవర్నర్ గా మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని, నాలుగో సంవత్సరంలోకి  
Read Moreమా ఓటు బ్యాంక్ బీజేపీకి టర్న్ అయ్యింది: పాల్వాయి స్రవంతి
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర
Read MoreEWS రిజర్వేషన్లను సుప్రీం సమర్ధించడం విచారకరం: ఆర్.కృష్ణయ్య
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పుప
Read More












