Telangana

ఈ వారంలో 2017 పీఆర్సీ ఇవ్వనున్న సర్కారు

30 శాతం ఫిట్ మెంట్ ఇస్తే రూ.600 కోట్లు భారం ఇప్పటికే సీసీఎస్ కు రూ.900 కోట్లు బాకీ ఉన్న ఆర్టీసీ ప్రభుత్వం ఇయ్యకపోతే పీఆర్సీ భారం భరించడం కష్టమే

Read More

గన్ మిస్ ఫైర్ ... ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్

5 నిమిషాల్లో డ్యూటీ దిగాల్సి ఉండగా ప్రమాదం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల  పోలీస్ స్టేషన్​లో ఘటన ఎస్ఐ టెస్టులో క్వాలిఫై అయిన రజనీ కాగజ్ నగర్,

Read More

మునుగోడులో గెలిపించినందుకు థ్యాంక్స్​

కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తం: మంత్రి జగదీశ్​రెడ్డి  ఎమెల్యే కూసుకుంట్లతో కలిసి సీపీఎం, సీపీఐ ఆఫీసులకు హైదరాబాద్

Read More

రామగుండం చేరుకున్న  కేంద్ర మంత్రి  భగవంత్ ఖుబా 

పెద్దపల్లి జిల్లా: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖుబా రామగుండం చేరుకున్నారు.  ఈ నెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మ

Read More

ఫాంహౌస్ ఇష్యూ.. రామచంద్రభారతిపై మరో కేసు

హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు అయింది. ఈయన వద్ద నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవ

Read More

ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా

ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లలో వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. హాస్పిటల్ గేటు నుంచి మొదలు పెడితే వాష్ రూంల క్లీనింగ్ వరకూ పైసా లేనిదే పనికావడం

Read More

రూ.100 లేవన్న బాల్క సుమన్ కు.. వందల కోట్లు ఎట్లొచ్చినయ్:షర్మిల

దొర పక్కన కూర్చొనే సరికి బాల్కసుమన్ కు దొర పోకడలు వచ్చాయి:షర్మిల మంచిర్యాల జిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్

Read More

కరీంనగర్లో అమలుకాని ప్లాస్టిక్ నిషేధం 

కరీంనగర్ లో ప్లాస్టిక్ నిషేధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను వాడుతున్నా..

Read More

ముగిసిన చంద్రగ్రహణం.. భక్తుల నదీ స్నానాలు

ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పాక్షికంగా కనిపించింది. 5 గంటల 40 నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొన

Read More

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం

చెనాక కొరాట పంప్ హౌస్ , హత్తిఘాట్ దగ్గర కెనాల్ పరిసరాల్లో పెద్దపులుల సంచారం ఆదిలాబాద్ జల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. జనావాసాల

Read More

40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..రూ. 3.75లక్షల కోట్ల వ్యాపారం!

వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని తెలుస్తోంది. ముహూర్తాలు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఉండటంతో వివాహాలకు ప్లాన్ చ

Read More

మునుగోడులో TRS, BJP డబ్బుతో మాయచేశాయి: మల్లురవి

మునుగోడులో ఎన్నికలు  రాజ్యాంగబద్దంగా జరగలేదు ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్న

Read More

కార్తీక మాసం ఎఫెక్ట్ తో తగ్గిన చికెన్ డిమాండ్

ముక్కలేనిదే ముద్ద దిగదంటారు నాన్ వెజ్ ప్రియులు. ధర ఎంతైనా వారానికి ఒకసారైనా లాగిస్తారు. కానీ కార్తీక మాసం ఎఫెక్ట్ తో చికెన్ డిమాండ్ భారీగా తగ్గిపోయింద

Read More