Telangana

వరంగల్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు

వరంగల్: గ్రేటర్ వరంగల్  భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు పనిచేయకుండా పోయాయి. ప్రమాదాలు జరిగినా గుర్తించే అవకాశం లేకుండాపోయింది. సీసీ కెమెరా

Read More

సెప్టెంబర్ 17 వేడుకలకు 3 రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాం

పరేడ్ గ్రౌండ్ : హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకల్ని ఏడాది పాటు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర సాంస్కృ

Read More

3 నెలలుగా జీతాలు ఇస్తలేరు

మేడ్చల్: జీతాలు చెల్లించడం లేదంటూ కీసర గ్రామ పంచాయతీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. కీసర రోడ్డుపై ఉన్న షాపుల ముందు జోలె పట్టుకొని భిక్షాటన చేస్త

Read More

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని శ్రీవారికి వినతి పత్రం

కరీంనగర్: సీఎం కేసీఆర్ మనసు మార్చాలని కోరుతూ సంపత్ వర్మ అనే వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశాడు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరి

Read More

నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణం.. లోకాయుక్తకు గ్రామస్తుల ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా: బ్రిడ్జి నిర్మాణం నాసిరకంగా జరుగుతుండడంపై గ్రామస్తులు నేరుగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రజోపయోగకరమైన బ్రిడ్జి నిర్మాణ పన

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం: హైదరాబాద్ లో ఈడీ సోదాలు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు అధికారుల టీమ్ ఉదయం నుంచి తనిఖీలు చేస్తోంది.

Read More

వివాదాస్పదంగా మారిన సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు

సూర్యాపేట జిల్లా: జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డిని పొగుడుతూ ‘జయహో జగదీశ్ ర

Read More

వేములవాడలో కేటీఆర్ సభ.. వేదికపైకి దూసుకెళ్లిన యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా:  వేములవాడలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న జాతీయ సమైక్యతా దినోత్సవ సభలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. సభా వేదికపై మంత్రి కేటీఆర్ క

Read More

బయో డైవర్సిటీ కేంద్రంగా ఓయూ 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును వీసీ ప్రొఫెసర్ రవీందర్ తో కలిసి టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించారు. &nb

Read More

ఉద్యోగులను భయపెట్టి బలవంతంగా ఉత్సవాలు చేయిస్తున్రు

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిజామాబాద్: కేసీఆర్ రాజకీయాల కోసం ఉత్సవాలను మారుస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు

Read More

ఎనిమిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సంక్షేమ పథకాలకు తెలంగాణ ట్రేడ్ మార్క్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.  సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానం

Read More

కాళేశ్వరం అప్పులు ఇలా

రూ.245 కోట్లు బాకీ పడ్డరు బకాయిలన్నీ క్లియర్‌‌ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌‌ఈసీ లేఖ హైదరాబాద్‌‌ : &nb

Read More

సెప్టెంబర్​ 17  వేడుకలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ ఏర్పాట్లు

సెప్టెంబర్‌ 17 వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘తెలంగాణ విమోచన దినోత్సవం

Read More