Telangana

ఇద్దరు దొంగల అరెస్ట్... విలువైన వస్తువులు స్వాధీనం

కుత్బుల్లాపూర్‌: దసరా పండుగ కోసం  ఊర్లకు వెళ్తున్న ఇంటి యజమానులు తమ ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాలానగర్ డీసీ

Read More

నల్లగొండ జిల్లాలో దారుణం

నల్గొండ జిల్లాలో ఓ మహిళ పట్ల గ్రామస్థులు దారుణంగా వ్యవహరించారు. ఓ యువకుని మరణానికి కారణమైందంటూ దాష్టీకం ప్రదర్శించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘట

Read More

మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు

గిరిజన రిజర్వేషన్లు కేంద్రం దమ్ముంటే ఆపి చూడాలి ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ పాలన బ్రిటీష్ వారి పరిపాలనలా ఉందని టీఆ

Read More

కడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

నిర్మల్ జిల్లా: ఎగువన నది పరివాహక  ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్

Read More

చండూరులో గడపగడపకూ కాంగ్రెస్

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇవాళ చండ

Read More

గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర

వాగు వద్ద 6 రోజులుగా రాత్రి, పగలు దీక్ష ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామం నుంచి కలెక్టరేట్ కు పాదయాత్ర కుమ్రంభీం జిల్లా: తమ గ్రామం వద్ద వాగుపై

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రతి 100 మంది గర్భిణుల్లో 73 మందికి సిజేరియన్లు ఐదేళ్లలో 53,71 మంది డెలివరీ అయితే 38,767 మందికి సిజేరియన్ డెలవరీలే యాదాద్రి జిల్లాలో రోజుకు 22

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మహబూబ్​నగర్​, వెలుగు:  వెదురు ఉత్పత్తులు జీవితంలో భాగమయ్యాయని,  ప్రతి ఇంట్లో వీటిని వినియోగిస

Read More

ఇపుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఫక్తూ రాజకీయమే

దేశంలోని రైతు సంఘాలను పిలిపించుకొని ప్రగతి భవన్‌‌లో చర్చించారు. జాతీయ పార్టీ పెట్టాలా? అని బహిరంగ సభల్లో ప్రజలను ప్రశ్నిచారు, కర్ణాటక నుంచి

Read More

ఎస్టీ ఫండ్స్‌‌ దారి మళ్లిస్తున్న సర్కార్

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అందులో నుంచే కేటాయింపు ఎస్సీలకు సంబంధించిన ఫండ్స్‌‌ కూడా వేరే స్కీమ్‌‌లకు ఖర్చు హైదరాబాద్, వెలు

Read More

గుండెపోటుతో ప్రముఖ కవి నిజాం వెంకటేశం మృతి

పద్మారావునగర్​, వెలుగు:  ప్రముఖ కవి నిజాం వెంకటేశం (74) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పి

Read More

కేంద్రం ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పాస్ చేయాలె

హైదరాబాద్: గిరిజనుల హక్కుల కోసం బీఎస్పీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌహాన్ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణ

Read More

రామప్ప దేవాలయంలో వజ్రోత్సవ ముగింపు సభ

ములుగు జిల్లా: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటితో ముగిశాయి.  వెంకటాపూర్ మండలంలోని రామప

Read More