Telangana
భూదాన్ భూమిలో ఇండ్లకు పర్మిషన్లు .. పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసు
అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు: భూదాన్ భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల
Read Moreతెలంగాణ, ఏపీకి .. నేటి నుంచి నీటి విడుదల : కేఆర్ఎంబీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీకి బుధవారం నుంచి తాగునీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. సోమవారం
Read Moreకొడుక్కు బాగోలేదని వెళ్తే.. ఇంట్లో చోరీ
30 తులాల గోల్డ్, కిలో వెండి అపహరణ అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. అబ్దుల్లాపూర్ మ
Read Moreచిన్నవానకే.. ప్రభుత్వాస్పత్రి ఉరుస్తోంది!
వికారాబాద్, వెలుగు: మోస్తరు వానలకే వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని సర్కారు దవాఖాన ఉరుస్తోంది. అధికారులు బయట రంగులతో మెరుగులు దిద్దారే తప్ప
Read Moreలైంగికదాడి కేసులో నిందితుల అరెస్ట్
అల్వాల్ వెలుగు: మహిళను బెదిరించి లైంగికదాడి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం మీడియాకు వివరాల
Read Moreజూలై 18న లక్షలోపు రుణమాఫీ..రైతుల ఖాతాల్లోకి రూ.6వేల కోట్లు :మంత్రి తుమ్మల
హైదరాబాద్: జూలై 18నుంచి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు...మొదట లక్ష లోపు రుణాలకు సంబందించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామ
Read Moreఎంజాయ్ : 17న రెండు పండగలు.. ఫుల్ హాలిడే
రెండు పండగలు ఒకేసారి వచ్చాయి.. 2024, జూలై 17వ తేదీ బుధవారం హిందూవుల తొలి ఏకాదశి.. అంతే కాదు ముస్లింల మొహర్రం.. ఈ రెండు పండుగల ఒకే రోజు రావటంతో.. హాలిడ
Read MoreKota Rukmini: ఏపీ సచివాలయానికి కోట రుక్మిణి.. ఇంతకీ ఎవరీ మహిళ?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే.. పొరుగు రాష్ట్రం ఏపీవే ఆసక్తికరం. సినిమాల్లో సన్నివేశాల్లా ఏపీలో నిరంతరం ఎదో ఒకటి తెరమీదకు వస్తూనే
Read Moreబల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో శివసత్తులు, పోతురాజులకు అవమానం : జోగిని శ్యామల
హైదరాబాద్ : బల్కంపేట కళ్యాణంలో రాతోత్సవ కార్యక్రమంలో పోతురాజులకు, శివసత్తులకు అవమానం జరిగిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్
Read Moreయాదగిరి గుట్టలో గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట, వెలుగు: నారసింహుడి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన గిరిప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Read Moreనచ్చిన పోస్టింగ్ కోసం పైరవీల జోరు
మరో మూడు రోజుల్లో ఉద్యోగుల ట్రాన్స్ఫర్ ఆర్డర్స్&zwn
Read Moreపంచాయతీ కార్మికుల జీతాలకు నిధులు విడుదల
రూ.150.57 కోట్లు రిలీజ్ చేస్తూ పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలను వ
Read Moreనాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలు
తాగునీటి విడుదలకు కేఆర్ఎంబీ ఆమోదం జులై 31 వరకు ఈ కేటాయింపులే ఉంటాయని వెల్లడి హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటిని
Read More












