Thieves
సైబర్ దొంగలు సచ్చినోళ్లనీ వదుల్తలేరు
బతికున్నవాళ్లను మోసం చేస్తే ఏదో ఒక రోజు బయటపడి దొరికిపోతామని గుంటూరుకు చెందిన ఓ సైబర్ గ్యాంగ్ కొత్తరకం మోసానికి తెరలేపింది. చనిపోయిన కొందరు సాఫ్ట్వ
Read Moreషాప్లో దొంగతనం: డబ్బులు సేఫ్.. ఉల్లి గాయబ్
ఉల్లి ధర ఆకాశాన్నంటుతోంది. సామాన్యుడికి ఉల్లి బంగారంతో సమానంగా కనిపిస్తోంది. కిలో రూ.70 నుంచి 100 వరకు పలుకుతోంది. దీంతో ఉల్లిపాయల వాడకం వీలైనంతగా తగ్
Read Moreనిందితుడిని పట్టించిన షర్ట్..ప్యాంట్
ఏటీఎం సెంటర్ లో స్కిమ్మర్లు,మైక్రో కెమెరాలు అమర్చిన ఇద్దరు రొమేనియన్లు గురువారం పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల ఫుటేజ్ తో ముగ్గురు కాన
Read Moreతెలివిమీరిన దొంగలు..సీసీ కెమెరాలకు మస్కా
గుర్తు పట్టకుండా మాస్కులు ఫింగర్ ప్రింట్స్ దొరక్కుండా గ్లౌజులు ఫోన్లు వాడి పడేసి పోతున్నారు టైమర్స్ సెట్ చేసుకొని చోరీలు సిటీలో దొంగలు తెలివిమీర
Read Moreదొంగతనానికి వచ్చి బిడ్డను మరిచిపోయింది
న్యూజెర్సీ: ఎవరైనా దొంగతనానికి వచ్చేముందు ఏం చేస్తారు..కత్తులు, తుపాకీలతో వస్తారు కదా. కానీ ఓ మహిళ తొటి మహిళా దొంగతో కలిసి మూడు సంవత్సరాలున్న బిడ్డను
Read Moreకత్తులతో వచ్చిన దొంగలు..కుర్చీలతో తరిమిన వృద్ధులు
తమిళనాడులో తిరునల్వేలిలో దొంగల్ని హడలెత్తించిన వృద్ధులు అమరావతి, వెలుగు: ఇంట్లో ఉన్నది ముసలోళ్లే కదా.. వాళ్లను కట్టేసి ఇళ్లు దోచుకుందాం అనుకుని వె
Read Moreఇంద్రకీలాద్రి పై దొంగలు.. పట్టుకున్న ఆలయ సిబ్బంది
విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కొందరిని ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతక
Read Moreనిజామాబాద్ లో 45 తులాల బంగారం, 3 లక్షలు చోరీ
నిజామాబాద్ లో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈసారి బంగారు దుకాణాలను టార్గెట్ చేశారు. వినాయక్ నగర్ ప్రాంతంలోని మూడు గోల్డ్ షాపుల్లోకి చొరబడ్డ దొంగ
Read Moreబాసర రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం
నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ లో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. 10 మంది దొంగల ముఠా… కత్తులు, గొడ్డళ్లు, కర్రలు పట్టుకుని రైల్వే స్టేషన్ ప
Read Moreనాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దొంగల బీభత్సం
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లాలో మందమర్రి – రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ మధ్య నాగపూర్ ప్యాసింజర్ రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం సి
Read Moreఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్
లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ర్ట దొంగలముఠా సభ్యులను అరెస్ట్ చేసిన సంఘటన రాచకొండ నేరెడ్ మెట్ పోలీస్
Read More