Thieves
జల్సాలకు అలవాటుపడి చోరీలు..ముగ్గురు అరెస్ట్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ సాయిచరణ్ అనే వ్యక్తి సహా ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుం
Read Moreరాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా
రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఉప్పర్ పల్లి ప్రకాష్ నగర్ కాలనీలో అనంత కుమార్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రాత్రి చోరీ
Read Moreకోల్బెల్ట్ ఏరియాలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు
ఇంటి వెనుకవైపు నుంచి దొంగతనాలు భారీగా బంగారు ఆభరణాల చోరీ సింగరేణి కార్మికుడు రాజ్కుమార్ - సుజాత దంపతులు మధ్యాహ్నం సమీపంలోని స్కూల్లో చదువు
Read Moreవైఎస్ షర్మిల పాదయాత్రలో దొంగలు హల్చల్
వైఎస్ షర్మిల పాదయాత్రలో దొంగలు హల్చల్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో షర్మిల పాదయాత్రలో దొంగ.. ఓ వ్యక్తి జేబులో నుంచి 5వేలు ఎత్తుకెళ్లేందుకు
Read Moreపంచలోహ విగ్రహం కోసం పోలీసుల వేట
గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి పురాతన పంచలోహ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. పోల
Read Moreదొంగలను పట్టుకునే క్రమంలో ... పోలీసుల కాల్పులు
పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లా మద్నూర్మండలంలో సోమవారం రాత్రి పశువుల దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరప
Read Moreవరంగల్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు
వరంగల్: గ్రేటర్ వరంగల్ భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు పనిచేయకుండా పోయాయి. ప్రమాదాలు జరిగినా గుర్తించే అవకాశం లేకుండాపోయింది. సీసీ కెమెరా
Read Moreముగ్గురు దొంగల అరెస్ట్.. 4 లక్షల నగలు స్వాధీనం
సికింద్రాబాద్,వెలుగు: బస్సులో ప్యాసింజర్లే టార్గెట్గా నగలు, డబ్బు చోరీ చేస్తున్న ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్జోన్ అడిషనల్
Read Moreమేడ్చల్ ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు
ఎక్సైజ్ కానిస్టేబుల్ అప్రమత్తతో పారిపోయిన దొంగలు ఒకరి అరెస్ట్...పరారీలో ముగ్గురు మేడ్చల్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి దుండగల
Read Moreవరద బాధితుల ఇండ్లనూ వదలని దొంగలు
గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 70 అడుగులుగా ఉంది. చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇండ్లలోకి దొ
Read Moreవాకీటాకీలు వాడుతూ ఇండ్లల్లో చోరీలు
గండిపేట, వెలుగు: సెల్ఫోన్లు వాడితే టవర్ లోకేషన్ ఆధారంగా పోలీసులకు దొరుకుతామని.. వాకీ టాకీలను వాడుతూ ఇండ్లల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకి చె
Read Moreకంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..
పాట్నా: బిహార్ లోని రోహ్ తాస్ జిల్లాలో ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి జేసీబీ, బ్రిడ్జికి సంబంధించిన విడి భాగా
Read Moreబిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు
రోహతాస్/బిహార్: పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ ఇనుప బ్రిడ్జిని దొంగలెత్తుకెళ్లారు. చెప్పుకోవడానికి వింతగా ఉన్నా ఈ సంఘటన నిజంగానే జరిగింది. బిహ
Read More