train

కరోనా తర్వాత మళ్లీ మొదలైన పుష్పుల్ ట్రైన్

వరంగల్ జిల్లా: కరోనాతో దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన పుష్పుల్ రైలు సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం స్థానిక ఎమ్మెల్య

Read More

రేపు భద్రాద్రికి గవర్నర్..వరద ముంపు గ్రామాల్లో పర్యటన

గవర్నర్ తమిళిసై రేపు భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాద్రి ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ లో

Read More

మన సోల్జర్లకు  చైనా భాషలో శిక్షణ

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌‌లో టెన్షన్ల నేపథ్యంలో.. మన సోల్జర్లకు చైనా అధికారిక భాష మాండరిన్​లో శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. చైనాతో &

Read More

పట్టాలపై ఆగిపోయిన డీసీఎంను ఢీకొట్టిన రైలు

కర్నాటక బీదర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బల్కీ  క్రాసింగ్ వద్ద ఓ డీసీఎం పట్టాలు దాటుతుండగా రైల్వే గేటు పడింది. అకస్మాత్తుగా గేటు పడటంతో వాహన

Read More

జనగామలో గూడ్స్ ట్రైన్ లో పొగలు..అధికారుల అప్రమత్తం

జనగామ జిల్లా: జనగామ రైల్వే స్టేషన్ లో గూడ్స్ ట్రైన్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బొగ్గుతో ఉన్న గూడ్స్ బోగీలో పొగను గుర్తించిన గార్డ్ వెంటనే రైల్వే అధి

Read More

రైళ్లల్లో ఇకపై తల్లీబిడ్డ హ్యాపిగా జర్నీ చేయొచ్చు

ఢిల్లీ : చంటి పిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్ ‘బేబీ బెర్త్’. చిన్

Read More

బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు

రెడ్ సిగ్నల్ ని లెక్క చేయని యువకుడు    ముంబయి: రైల్వే లెవల్ క్రాసింగ్ దాటుతుండగా ద్విచక్రవాహనదారున్ని ట్రైన్ ఢీకొట్టిన సంఘటనలో ఓ యువ

Read More

రైలు ప్రయాణికులపై స్టేషన్ల వినియోగ చార్జీ!

కొత్తగా స్టేషన్ల డెవలప్ మెంట్ ఫీజు (SDF),యూజర్ ఫీజు రూపంలో రుసుములను రైల్వే శాఖ వసూలు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స

Read More

రైలు ఢీకొని యువకుడి మృతి

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాక్​పై కూర్చొని ఆన్​లైన్​ గేమ్ ఆడుతున్న యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన

Read More

స్టేషన్ కు వస్తున్న రైలుకు ఎదురు నిలబడి ఆత్మహత్య 

ప్లాట్ ఫామ్ పై నుంచి వీడియో తీసిన వ్యక్తి  పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో దారుణం పెద్దపల్లి జిల్లా: రామగుండం రైల్వే స్టేష

Read More

కరీంనగర్‌‌లో యువకుడి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. గుంటూరు పల్లి వద్ద రైలు వస్తుండగా దానికి కింద పడి వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రా

Read More