జనగామ జిల్లా: జనగామ రైల్వే స్టేషన్ లో గూడ్స్ ట్రైన్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బొగ్గుతో ఉన్న గూడ్స్ బోగీలో పొగను గుర్తించిన గార్డ్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బంది పొగను ఆర్పివేశారు. ఈ నేపథ్యంలో రైల్వే విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జనగామలో గూడ్స్ ట్రైన్ లో పొగలు..అధికారుల అప్రమత్తం
- తెలంగాణం
- May 14, 2022
లేటెస్ట్
- ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
- టెయిల్ పాండ్ వ్యవహారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: జగదీశ్రెడ్డి
- సెబీలో ఆఫీసర్ పోస్టులు
- కేసీఆర్వి పిల్లి శాపనార్థాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
- రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ
- ఎడ్లబండిపై కలెక్టర్ ప్రచారం !
- ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది
- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ
- పుంజుకున్న స్టాక్ మార్కెట్:సెన్సెక్స్ 599 పాయింట్లు అప్
- సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్.. అప్రమత్తమైన పోలీసులు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష