TRS party

మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస

Read More

యధావిధిగా టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్

హైదరాబాద్ : అక్టోబర్ 5న తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్న

Read More

జాతీయ పార్టీకి గులాబీ జెండా, కారు గుర్తే ఉంటుంది

దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. దసరా రోజు మంచి ముహూర్తం ఉందని, అదే రోజు మధ్య

Read More

కేసీఆర్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం వీధి నాటకాలు ఆడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్

Read More

కేసీఆర్ జాతీయ పార్టీపై గందరగోళం?

ఇదుగో వచ్చేసింది.. అదుగో వచ్చేస్తోంది.. ఈ పండక్కి వస్తుంది.. ఆ ముహుర్తానికి వస్తుందని ఎదురుచూపులే తప్ప అది ఎప్పుడొస్తుందో క్లారిటీ మాత్రం రావడం లేదు.

Read More

ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీబీ చైర్మన్.. పరిగి టీఆర్ఎస్లో వర్గపోరు

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. డీసీసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్ల

Read More

రాష్ట్రంలో బీజేపీ రౌడీయిజం చేస్తోంది

ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సూటిగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందునే ఇ

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉంది

లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్క

Read More

టీఆర్ఎస్‌‌కు మూకుమ్మడి రాజీనామాలు

 21న మునుగోడులో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిక యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదె

Read More

మునుగోడులో టీఆర్‌‌ఎస్‌‌కు షాక్‌‌

చండూరు, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మునుగోడు, చండూరు మండలాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ  ఎంపీటీసీలు, సర్పం

Read More

రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించడమే లక్ష్యం

పార్టీలో తనపై మరింత బాధ్యత పెరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి వెళ్లగలడు అనేదానికి తానే నిదర్శనమని చెప్పా

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఆ ఫలాలు మాత్రం అణగారిన వర్గాలకు అందడం లేదని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అని

Read More

మునుగోడు ఉపఎన్నిక : వారం రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తాం

మునుగోడులో బీజేపీని ఓడించే పార్టీకి మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి మద్ధతు

Read More