TRS party

దేశంలో అనేక విష‌‌‌‌యాల్లో మ‌‌‌‌నమే నంబ‌‌‌‌ర్ వ‌‌‌‌న్ :సీఎం కేసీఆర్​

జగిత్యాల, వెలుగు: తెలంగాణ ఏర్పడిన‌‌‌‌ప్పుడు రూ.62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే ప్రస్తుతం రూ.2 ల‌‌‌‌క్షల20 వేల క

Read More

మహబూబ్నగర్ : టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ... సింధు హోటల్ సమీపంలో  కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జెండాను ఎగురవేసి

Read More

మునుగోడు దెబ్బతో ఉమ్మడి నల్గొండపై ఫోకస్

పెండింగ్ సమస్యలు తీర్చి.. పట్టు సాధించాలని టీఆర్ఎస్ ప్లాన్​   నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను.. ఫలితాలు వచ్చిన 15

Read More

టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వినోద్ కు నిరసన సెగ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో జరిగిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కు నిరసన సెగ తగిలిం

Read More

4న సీఎం పాలమూరు పర్యటన.. పోలీస్ యంత్రాంగం అలర్ట్​

ఏడియాడనే ‘డబుల్’ ఇండ్లు.. పెండింగ్​లో  ప్రాజెక్టులు సీఎంకు సమస్యలు విన్నవిస్తామంటున్న కిందిస్థాయి ఉద్యోగులు మహబూబ్​నగర్​, వ

Read More

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

 నిజామాబాద్,  వెలుగు: క్రీడలకు సంబంధించి సంస్థల్లో అధికార పార్టీ జోక్యం పెరుగుతోంది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలను టీఆర్ఎస్  ప్ర

Read More

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు

మునుగోడులో గడ్డపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది.కారు పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపా

Read More

మునుగోడులో బీజేపీయే గెలవబోతోంది: వివేక్ వెంకటస్వామి

మునుగోడులో బీజేపీ జెండా ఎగురబోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ గెలవకూడదని టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత

Read More

నలుగురు ఎమ్మెల్యేలు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు : రాకేష్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ప

Read More

మత్స్యకారులను పట్టించుకోని టీఆర్ఎస్: సంజయ్ నిశాంత్

మునుగోడు,వెలుగు: మత్స్యకారులను తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని యూపీ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిశాంత్ ఆరోపించారు. చేపపిల్లల పంపిణీ కోసం గతంలో ప్రభుత

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: అధికార టీఆర్ఎస్​ పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్లకే దళిత బంధు ఇస్తున్నారని తిమ్మాపూర్ గ్రామ దళితులు ఫైర్​అయ్యారు. శుక్రవారం నిర్మల్–​-భ

Read More

మునుగోడుకు కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి : కేటీఆర్

మునుగోడుకు కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ అన్నారు. చౌటుప్పల్‌ కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ర

Read More

టీఆర్‌ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆ ఇద్దరు నేతలు తిరిగి టీఆర్ఎస్ లో చేరారు

Read More