TRS

కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై కేసు నమోదైంది. ఎన్నికల వేల తనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులను గదిలో వేసి బంధించినట్టుగా పోలీసులు ఆరోప

Read More

మియాపూర్ భూములపై హైకోర్టు సీరియస్

రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్. మియాపూర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడీని రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో రద్దు ఉత్తర్

Read More

32 జడ్పీలు గెలిచి తీరాలి..పార్టీ నేతలతో కేటీఆర్

రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లను గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. జిల్లా,మండల పరిషత్‌ ఎన్నికలకు వారం

Read More

లీడర్లకు పదవుల పండుగ

32 జెడ్పీ చైర్మన్లు 535 జెడ్పీటీసీలు 535 ఎంపీపీలు 5,857ఎంపీటీసీలు   స్థానిక సంస్థల ఎన్నికలతో లీడర్లకు పదవులే పదవులు టికెట్ల కోసంఆశావహుల ప్రయత్నాలు

Read More

EVMలతో TRS నేత : కేసు నమోదు

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కీసర TRS నాయకుడు నాయకపు వెంకటేష్ పై కేసు పెట్టారు పోలీసులు. ఐపీసీ 447,

Read More

ఎంపీ కవితను నిలదీసిన నిజామాబాద్ ఓటర్లు

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఈ ఉదయం ఓటేశారు. లెక్ సభ నియోజకవర్గం పరిధిలోని నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో తన భర్త అనిల్ కుమార్, అత్త, మామలతో

Read More

TRS ఓడిపోతుందనే నాపై కుట్రలు : MP కొండా

చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు

Read More

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వాళ్లవే!

హైదరాబాద్‌, వెలుగు: లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. ప్రచారం ముగిసింది. పోలింగ్ కు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు తెల్లారితే ఓటింగ్‌ ఉండటంతో

Read More

TRS అభ్యర్థులు వ్యాపారులు, పైరవీకారులు : దాసోజు శ్రవణ్

హైదరాబాద్: విజ్ఞతతో ఆలోచించి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో ప్రెస్ మీ

Read More

కండువా కప్పుకోకుండానే కారుకు ప్రచారం

వెలుగు : టీఆర్‌ఎస్ చేరబోతున్నట్టు ప్రకటించిన ఇల్లందు ఎంఎల్ ఏ బానోత్ హరిప్రియ గులాబీ అభ్యర్థి కవితను గెలిపించేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. తాన

Read More

ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : కేసీఆర్

పోలవరానికి ఎప్పుడైనా అడ్డం వచ్చామా? వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ వికారాబాద్ లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ .

Read More

KCR కు విమర్శించడమే తెలుసు : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్,కేటీఆర్ ప్రధాని మోడీ పై దిగజారుడు విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. పా

Read More

అధికారులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారు: రేవంత్

హైదరాబాద్:  మల్కాజ్ గిరిలో అధికార యంత్రాంగం టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతోందని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘాని

Read More