
TRS
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,96,97,279
రాష్ట్రంలో 2 కో ట్ల 96 లక్షల 97 వేల 279 మందిఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు . వారిలో 1,49,19,751మంది పురుషులు
Read Moreలోకేష్ బందరు పోర్ట్ కామెంట్ కు కేటీఆర్ ట్వీట్
తెలంగాణ సీఎం కేసీఆర్.. మచిలీపట్నం పోర్టును ఎత్తుకువెళ్లాలి అనుకుంటున్నారంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో ఒకరేంజ్ లో హల్ చ
Read Moreతెలంగాణ కోసం పోరాడటమే నేను చేసిన ద్రోహమా? : వివేక్
పథకం ప్రకారం నా ప్రజలకు నన్ను దూరం చేసేలా ప్రయత్నం జరిగింది టీఆర్ఎస్ చేసిన ద్రోహం దిగ్భ్రాంతి కలిగిస్తోంది TRS బలహీనంగా ఉన్నచోట పటిష్టపరిచేందుకు కృష
Read Moreప్రచారానికి సమయం లేదు మిత్రమా..!
అర్థులంతా అలెర్టయిపోయారు. నామినేషన్లు ముగింపు దశకు చేరడంతో ప్రచారంపై నజర్ పెట్టారు . ప్రచారపర్వానికి తక్కువ రోజులే ఉండడంతో బహిరంగ సభలు, రోడ్ షోలతో హ
Read Moreమల్కాజిగిరి నీదా..నాదా?
మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుం ది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బరి
Read Moreఇండిపెండింట్గానే పోటీ చేస్తా..
గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్ధానానికి పోటీచేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత నరేష్ జాదవ్.. ఈసారి కూడా అదే స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే అధిష్టాన
Read Moreకేసీఆర్ ది ఫ్యామిలీ ఫ్రంట్: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామి లీ ఫ్రంట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఫ్రంట్ లో ప్రధాని అభ్యర్థ
Read Moreరైతు సమగ్ర సర్వే : 39 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ‘రైతు సమగ్
Read Moreస్వీట్ 16 : రాష్ట్రంలో గెలిచే సీట్లపై ఎవరి అంచనాలు వారివే
రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాలనూ గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నా రు. మిత్రపక్షం ఎంఐఎం గెలిచే హైదరాబాద్ తో కలిపి మొత్తం 1
Read Moreరాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలనే టీఆర్ఎస్లో చేరా: నామా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చూసే టీఆర్ఎస్లో చేరానని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టీఆర్
Read Moreకేసీఆర్ తీరు.. రాజ్యాంగానికి విరుద్ధం : వీరప్పమొయిలీ
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్నా.. ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను లాగేసుకుంటున్నార
Read Moreమోడీ పోతేనే అచ్చేదిన్ : కేటీఆర్
ప్రాంతీయ పార్టీలే ఢిల్లీ రాజకీయాలను శాసించబోతున్నాయని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందన్న
Read Moreటికెట్ ఇవ్వకపోయినా..పెద్దపల్లి ప్రజలతోనే ఉంటా : వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ఏర్పాటు కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో తన పాత్రను గుర్తించే టీఆర్ఎస్ లో చేరినప్పుడు.. టికెట్ ఇస్తామని
Read More