రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్. మియాపూర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడీని రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు లో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది హైకోర్టు. మియపూర్ భూముల ను యధావిధిగా ఉంచాలని స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. ఈ విషయం కోర్టులో పరిష్కారం అయ్యేంత వరకు మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ ప్రైవేటు వ్యక్తులు ఆమ్మడం కానీ చేయకూడదని చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల కోర్టుకు సానుభూతి ఉండదని తెలిపింది హైకోర్టు.
మియాపూర్ భూములపై హైకోర్టు సీరియస్
- తెలంగాణం
- April 16, 2019
మరిన్ని వార్తలు
-
స్టాక్ మార్కెట్కు ఎలక్షన్స్ షాక్ .. గురువారం వెయ్యి పాయింట్లు డౌన్
-
నిఖత్ గేమ్ రెడీ ఎక్విప్మెంట్కు ఎంవోసీ ఆమోదం
-
నేను ఓట్ల బిచ్చగాడినే.. ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాను: బండి జంజయ్
-
కొత్త కాన్సెప్ట్తో ఆరంభం
లేటెస్ట్
- స్టాక్ మార్కెట్కు ఎలక్షన్స్ షాక్ .. గురువారం వెయ్యి పాయింట్లు డౌన్
- నిఖత్ గేమ్ రెడీ ఎక్విప్మెంట్కు ఎంవోసీ ఆమోదం
- నేను ఓట్ల బిచ్చగాడినే.. ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాను: బండి జంజయ్
- కొత్త కాన్సెప్ట్తో ఆరంభం
- కాంగ్రెస్లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
- హుజూరాబాద్లో బీఆర్ఎస్ లీడర్లపై కేసు
- మోదీ పరివారమంతా క్రిమినల్సే : అల్కా లాంబా
- డ్రోన్లతో పెస్టిసైడ్స్ పిచికారి.. ఎకరాకు రూ.500 చార్జ్
- మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ
- రిజర్వేషన్లను ఎత్తివేయడమే బీజేపీ లక్ష్యం: శ్రీధర్బాబు
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్