మియాపూర్ భూములపై హైకోర్టు సీరియస్

మియాపూర్ భూములపై హైకోర్టు సీరియస్

రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్. మియాపూర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడీని రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు లో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు  స్టే విధించింది హైకోర్టు. మియపూర్ భూముల ను యధావిధిగా ఉంచాలని స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. ఈ విషయం కోర్టులో పరిష్కారం అయ్యేంత వరకు మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ ప్రైవేటు వ్యక్తులు ఆమ్మడం కానీ చేయకూడదని చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల కోర్టుకు సానుభూతి ఉండదని తెలిపింది హైకోర్టు.

మరిన్ని వార్తలు