UP
Uttar Pradesh: రేషన్ ఏటీఎంలొచ్చినయ్
ఉత్తరప్రదేశ్ లో అన్న్ పూర్తి పేరిట రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మూడు ఏటీఎంలను ప్రారంభించింది. త్వరలోనే
Read Moreపైన రాగి కంకులు... కింద గంజాయి
యూపీలోని మధురకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సౌరవ్ సింగ్, జై ప్రకాష్ సింగ్, రాధా ఒ
Read Moreయూపీలో ఇళ్ల కూల్చివేత.. తల్లీ బిడ్డ సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మదౌలి గ్రామంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో ప్రమీల దీక్షిత్, ఆమె కూతురు సజీవ దహనమయ్యారు. గ్ర
Read Moreరాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి
Read Moreఅఖిలేష్ యాదవ్ కాన్వాయ్కు ప్రమాదం
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్లోని హర్డోయ్ జిల్లాల
Read Moreయూపీలోని 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఓడిపోతది : అఖిలేష్ యాదవ్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో యుపీలో బీజేపీ ఓటమి తప్పదని అన్నా
Read Moreవందేళ్ల రాబందు..యూపీలో ప్రత్యక్షం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అరుదైన పక్షి కనువిందు చేసింది. ఈద్గా శ్మశానవాటికలో కనిపించిన తెల్లటి హిమాలయ రాబందు స్థానికులను ఆకట్టుక
Read Moreతెలంగాణలో 10వేల గ్రామాల్లో సభలకు ప్లాన్
10వేల గ్రామాల్లో సభలకు ప్లాన్ హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కమలం పార్టీ రెడీ అవుత
Read Moreఎస్ఐకి బుల్లెట్ ఎట్ల లోడ్ చేయాలో తెల్వదు
‘‘గన్లోకి బుల్లెట్స్ ను ఎలా లోడ్ చేయాలి..’’ అనేది పోలీసులకు తప్పకుండా తెలిసి ఉండాల్సిన విషయం!! కానీ ఉత్తరప్రదేశ్ కు చెం
Read Moreయూపీలో అగ్నిప్రమాదం..ఐదుగురు సజీవ దహనం
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ
Read Moreఉత్తరప్రదేశ్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉత్తరప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి గాలులు, మంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 గంటల
Read Moreఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్వర్టర్ ఫ్యాక్టర్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపో
Read Moreటాయ్ ట్రైన్ బోగీలో చిక్కుకొని మహిళ మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి ఓ మహిళ చనిపోయింది. మంజూ శర్మ అనే మహిళ ఫ్యామిలీతో
Read More