V6 News
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరో సారి నోటీసులు పంపిన పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీ విచారణ వేగవంతం చేశారు పోలీసులు. జూన్ 1న విచారణకు హాజరుకావాలంటూ టాలీవుడ్ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు సీసీ
Read Moreసూర్యాపేట జిల్లాలో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు
సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో ఐదు రోజులపాటు హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. మొదటి రోజు మంగళవారం కలశస్థాపనతో
Read Moreకెల్విన్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్లోని కెల్విన్ హాస్పిటల్ లో అరుదైన క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ నిర్వహించినట్లు &nb
Read Moreరెమాల్ తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
రెమాల్ తుఫాన్ ధాటికి ఈశాన్య రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ
Read Moreముక్తాపూర్ గ్రామాంలో కల్తీ పాల తయారీదారుడు అరెస్ట్
భూదాన్ పోచంపల్లి, వెలుగు : కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భు
Read Moreగోదావరి కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించండి : దనసరి సీతక్క
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి మంగపేట మండలంలోని పొదుమూరు వరకు గోదావరి నది వరద ప్రవాహాన్ని తట్టుకునేలా కరకట్ట, వెంకటాపూర్ మండలం మారేడ
Read Moreకమలాపూర్లో ఉచిత వైద్య శిబిరం
కమలాపూర్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం కమలాపూర్ లోని స్థానిక కమ్యూనిటీ హాల్లో వృద్ధులకు ఉచి
Read Moreజూన్ 15 వరకు సీఎమ్మార్ బియ్యం అప్పగించాలి : కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు : 2023 –-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎమ్మార్ బియ్యాన్ని జూన్ 15 వరకు ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు మిల్
Read Moreసాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్
ములకలపల్లి, వెలుగు : సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు పోతుగంటి లక్ష్మణ్ కోరారు. మంగళవారం తోగూడెంలో వలస
Read Moreగ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
ఖమ్మం టౌన్, వెలుగు: జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి. సత్యప్రసాద్
Read Moreకొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవ
Read Moreఘోర అగ్నిప్రమాదం.. లారీ, అంబులెన్స్ పూర్తిగా దగ్ధం
నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పీఏపల్లి మండలంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై నీలంనగర్ స్టేజి వద్ద ముందు వెళ్తున్న లారీని 108 అంబ
Read Moreపామ్ ఆయిల్ సాగుతో అధిక దిగుబడులు
ఆమనగల్లు, వెలుగు : పామ్ ఆయిల్ సాగు తో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చునని షాద్ నగర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉషారాణి చెప్పారు. మంగళ
Read More












