V6 News

రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటు విలువను తెలియజేస్తూ, ఓటింగ్​శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్

Read More

ఎంపీగా రంజిత్ రెడ్డి స్కామ్ లు చేసిండు: మర్రి శశిధర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ లో ప

Read More

వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు

తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో కవులు, రచనలు ఎంతో కీలకం. ఈ అంశాలపై తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించే పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతుంటార

Read More

కచ్ అజ్రాఖ్​కు జీఐ సర్టిఫికెట్

ఇటీవల కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ పేటెంట్స్​, డిజైన్స్​ ట్రేడ్​ మార్క్​(సీజీపీడీటీఎం), గుజరాత్​లోని కచ్​కు చెందిన కచ్ అఖ్రాజ్​ సంప్రదాయ వస్త్ర కళా రూపానికి

Read More

భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమ్మర్ హాలీడేస్ కు తోడు సండే కావడంతో హైదరాబాద్ సహా

Read More

ఇన్వెస్టర్ల ముందుకు ఈ వారం 3 ఐపీఓలు

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ ఈ వారం కూడా సందడి చేయబోతోంది.  మూడు కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.  బ్లాక్‌‌‌‌‌

Read More

ఇండియా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బోలెడు అవకాశాలున్నాయి..కానీ : వారెన్ బఫెట్

ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై ఫ్యూచర్‌‌‌‌&zw

Read More

మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌

న్యూఢిల్లీ: తయారీలో సమస్యలు ఉండడంతో యూఎస్ నుంచి కొన్ని మందులను సిప్లా, గ్లెన్‌‌మార్క్ రీకాల్ చేసుకుంటున్నాయి.  యూఎస్ ఎఫ్‌‌డీఏ

Read More

మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ కంపెనీల రిజల్ట్స్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌

న్యూఢిల్లీ:  ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ కంపెనీల రిజల్ట్స్‌‌‌‌, గ్లోబల్ అంశాలు, మాక్రో ఎకనామిక్ డేటా ని

Read More

కేబుల్​బ్రిడ్జిపై రూల్స్ మాకు కాదు.. వివాదంలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​ఇన్​స్పెక్టర్ గడ్డం మల్లేశ్ తో పాటు పటాన్ చెరు ట్రాఫిక్, రాజేంద్రనగర్​ సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు శ్రవణ్, సంజయ్ వివాదంలో చిక్క

Read More

ఈత కొడుతూ కానిస్టేబుల్‌‌‌‌ మృతి

నస్పూర్, వెలుగు: స్విమ్మింగ్‌‌‌‌ పూల్‌‌‌‌లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై ఓ కానిస్టేబుల్‌‌‌‌ చ

Read More

బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం: ప్రొఫెసర్​ కోదండరామ్​

మంచిర్యాల, వెలుగు: దేశంలో బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ జన సమితి చైర్మన్​ప్రొఫెసర్ కోదండరామ్​ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని చార్వాక

Read More

ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

కోరుట్ల, వెలుగు: ఎండ వేడిమితో అస్వస్థతకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. ఇందుకు సకాలంలో వైద్యం అందించకపోవడం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధ

Read More