V6 News
పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక ర
Read Moreబాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
బాచుపల్లిలో గోడకూలిన ఘటనలో పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. మే 9వ తేదీ గురువారం భవననిర్మాణ దారుడు అరవింద్రెడ్డి, సైట్ ఇంజినీర్&zwnj
Read Moreమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు
నిజామాబాద్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెంక్స్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మిం
Read MoreSummer Food : బనానాతో టేస్టీ షీరా, పాయసం ఇలా తయారు చేసుకోవచ్చు.. మస్త్ టేస్ట్..!
అన్ని కాలాల్లో దొరుకుతూ... మన ఆరోగ్యానికి అండగా ఉండే పండు... 'అరటిపండు'. చాలారకాల ఆరోగ్య సమస్యలకు ఈ పండు ఫుల్స్టాప్ పెడుతుంది. తెలుసా! ఆరోగ్యా
Read Moreఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
ఐపీఎల్ 17లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఛేదు అనుభవం ఎదురైంది. మే 9వ తేదీ బుధవ
Read Moreమెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
కోటి రెండు కోట్ల రూపాయలు కాదు.. అక్షరాల 8 కోట్ల 40 లక్షల రూపాయలు.. అన్నీ 500 రూపాయల నోట్లు.. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో.. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస
Read Moreసింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్
మంచిర్యాల: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్య
Read Moreవానాకాలం సీజన్ కోసం..24 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్
హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్ కోసం 24.40 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్ అవసరమని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో ఒక్క యూరియానే 10.40 లక్షల టన్ను
Read Moreహిసార్లో ఫ్యామిలీ ఫైట్.. ఒకే సీటుకు ఇద్దరు కోడళ్లు, చిన్న మామ పోటీ!
హిసార్ (హర్యానా): హర్యానాలోని హిసార్ లోక్ సభ స్థానంలో చౌతాలా ఫ్యామిలీకి చెందిన అభ్యర్థుల మధ్యే త్రిముఖ పోరు నెలకొంది. చౌతాలా ఫ్యామిలీలోని ఇద్దరు
Read Moreపంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: మంత్రి తుమ్మల
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలతో తడి సిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్&z
Read Moreబీజేడీని విచ్ఛిన్నం చేసే యోచనలో బీజేపీ: బీజేడీ నేత పాండియన్ ఫైర్
భువనేశ్వర్: బిజూ జనతాదళ్(బీజేడీ) నాయకుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒడిశాలో ప్
Read Moreమోదీ కుర్చీ కదులుతోంది.. అందుకే దోస్తులనూ తిడుతున్నడు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కుర్చీ కదులుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకే మోదీ తన సొంత దోస్తులనూ తిడుతున్నారని పేర్కొన్నారు. గత
Read Moreతడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం: ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాలతో తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిల్లర్లు తరుగు ఎక్
Read More












