ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలతో తడి సిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. బుధవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటామని చెప్పారు. పంట నష్ట పరిహారాన్ని త్వరలో అందజేస్తామని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: మంత్రి తుమ్మల
- ఖమ్మం
- May 9, 2024
లేటెస్ట్
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
- సాత్విక్–చిరాగ్కు థాయ్లాండ్ టైటిల్
- 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు