V6 News
వెలుగు సక్సెస్: తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు
తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరి, నేలకొండపల్లి, లింగాలమెట్ట, పెద్దబంకూరు, కోటిలింగాలలో బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయ
Read Moreగుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
14 మంది పాకిస్తానీయులు అదుపులోకి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బోటును స్వాధీనం చేసుకున్న &
Read Moreఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిశాక బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు స్పష్టత వచ్చిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష
Read Moreనేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సోమవారం రాష్ట్రానికి రానున్నారు. పది రోజులకు
Read Moreలోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: తెలంగాణ ప్రజా ఫ్రంట్
ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ విమర్శించింది. సనాతన ధర్మం పేరుతో హిందూ కులస్తీకరణ
Read Moreలైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనండి: రైతులకు వ్యవసాయ శాఖ సూచన
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ఆరంభమయ్యే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల
Read Moreరాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి జూపల్లి
చిన్నంబావి, వెలుగు: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి క
Read Moreసాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం
షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ నెల 26న అలైన్ హెర్బల్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురి ప్రాణాలు కాపా
Read Moreగ్యారంటీ పేరుతో గారడీ చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి హరీశ్రావు
చిన్నశంకరంపేట/వెల్దుర్తి/శివ్వంపేట, వెలుగు: గ్యారంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేసిందని మాజ
Read Moreకేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ఫిల్మ్ అవార్డు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపురీ రచయిత ప్రకాశ్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడ
Read Moreభర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం
షాద్ నగర్/పరిగి, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ఆదివారం కొత్తూరు, కేశంపేట, షాద్ నగర్ ప
Read More2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బషీర్ బాగ్, వెలుగు: దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మె
Read Moreధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఐకేపీతో చెక్!
మంచిర్యాల, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టే దిశగా సర్కారు ఆలోచిస్తోంది. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్
Read More












