V6 News
నకిలీ SI.. ఉద్యోగాల పేరుతో చీటింగ్
హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం బయటపడింది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట
Read Moreబీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగం పెరిగింది : గడ్డం వంశీకృష్ణ
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ పాలనలో కోట్లు దోచుకున్నారని ఆరోపించార
Read Moreఅమర్నాథ్ యాత్రకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అమర్నాథ్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఆలయ పుణ్యక్షేత్ర బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం అమర్నాథ్&z
Read Moreపెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే వివేక్
పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం పెద్దపల్లిలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల సన్
Read Moreపసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. రెండు రోజుల క్రితం స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు ఏప్రిల్ 15వ తేదీ సోమవారం మరోసా
Read Moreకాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది.ఏప్రిల్ 15వ తేదీ సోమవారం ఆయన తల్లి అనసూయ(85) కున్నుమూశారు. గత కొంతకాలంగా అనా
Read Moreచేనేత రంగాన్ని కాపాడండి..కాటన్ ని ప్రోత్సహించండి:మంత్రి పొన్నం
తెలంగాణలో చేనేత రంగాన్ని కాపాడాలని.. కాటన్ ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం చేనేత రంగాన్ని కాపాడ
Read MoreIPL 2024: రికార్డు సృష్టించిన ధోనీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఏప్రిల్ 14, ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో
Read Moreఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తొమ్మిది రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సీబీఐ తరుపు
Read Moreకవితకు తొమ్మిది రోజుల జ్యూడిషియల్ కస్టడీ
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు MLC కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మూడు రోజుల కస్టడీ అనంతరం ఏప్రిల్
Read Moreయూపీలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, 17మందికి గాయాలు
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ రెండతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... 17 మంది గాయపడ్డారు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం రాత్ర
Read Moreపెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం
పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారితీశాయి. ప్రత్యర్థి కుటుంబంపై కక్షగట్టిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్
Read Moreఅంకూర పిల్లల ఆస్పత్రిలో దారుణం.. రెండు రోజుల వ్యవధిలో కవలలు మృతి
హైదరాబాద్: పీర్జాదిగూడ అంకూర పిల్లల హాస్పిటల్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కవల శిశువులు మరణిం
Read More












