
vemulawada
సెస్ ఎన్నికలు : పోలింగ్ సిబ్బంది నిరసన
సెస్ ఎన్నికల వేళ పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. టీఏ, డీఏ రెమినేషన్లలో కోతలు విధించారంటూ పీవోలు, ఏపీవోలు ఎన్నికల అధికారుల ముందు ఆందోళన చేపట్టారు. 201
Read Moreబీఆర్ఎస్ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడ్తరు : బండి సంజయ్
తెలంగాణ రాకముందు సెస్ లాభాల్లో ఉండేదని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నష్టాల్లో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. గతంలో ఎన్
Read Moreడ్రగ్ టెస్టుకు ఇన్ని రోజులు ఎందుకు ముందుకు రాలే : కేటీఆర్పై సంజయ్ ఫైర్
డ్రగ్ కేసును ఎందుకు మూసేసిన్రు? సిట్ రిపోర్టును బయటపెట్టండి వేములవాడ, ధర్మపురికి మీ అయ్య ఇస్తానన్న డబ్బులేవీ? కరీంనగర్
Read Moreవేములవాడకు పోతే మంత్రి పదవి పోతదని ప్రచారం: కేటీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో వేములవాడలాంటి పాపులర్ గుడిని బద్నాం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వరీ దేవాలయం.. దక్షిణ కాశీ అని.. అందరూ ఇక్కడే క
Read Moreరాజన్న అనుబంధ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల ర
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వేములవాడ, వెలుగు :వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించిన భక్తులు తడిబట్టలతో లక్ష్మ
Read Moreవేములవాడ, బాసర ఆలయాలకు ఇస్తానన్న నిధులేవి?: బండి సంజయ్
కేసీఆరే గోల్మాల్ గోవిందం ఇచ్చిన హామీలన్నీ ఏమైనయ్: సంజయ్ వేములవాడ, బాసర ఆలయాలకు ఇస్తానన్న నిధులేవి? ధర్మపురి పుష్కరాలకు ఎన్
Read Moreపుణ్యస్నానాలకు వేములవాడ ధర్మగుండం సిద్ధం
వేములవాడ : భక్తుల పుణ్యస్నానాలకు వేములవాడ ఆలయ ధర్మగుండం సిద్ధమైంది. కరోనా వలన 19 ఫిబ్రవరి 2020 లో ధర్మగుండంలో భక్తుల స్నానాలను అధికారులు నిలిపివ
Read Moreరేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని బీజేపీ లీడర్లు, అభిమానులు ఆకాంక్షించారు. బుధవా
Read Moreధరణిని రద్దు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నిరసన
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చేశారు. ధరణి పోర్ట
Read Moreకార్తీకమాసంలో రాజన్నకు 8.25 కోట్ల ఆదాయం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో కాసుల వర్షం కురిసింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మ
Read Moreమూలవాగు బ్రిడ్జిని ఇంకెప్పుడు పూర్తి చేస్తరు : పొన్నం
మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర
Read More