Vinayaka Chavithi

 ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి

హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హనుమ

Read More

శ్రీలక్ష్మీ గణపతిస్వామికి ప్రత్యేక పూజలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్చారణల మధ్య మూలవిరాట్ శ్రీలక్ష్మీ గణపతిస్వామి వ

Read More

గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్&z

Read More

గణేశ్ ఉత్సవాలపై  సైబరాబాద్ సీపీ సమీక్ష

హైదరాబాద్: ఈ నెల 31 నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బందోబస్

Read More

ఏపీలో వైభవంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్  చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏప

Read More

కేసీఆర్ ధ్యాసంతా బార్, బీర్ మీదే..

మెదక్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజాసంగ్రామ యాత్ర’ 13వ రోజున అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ మండల కేంద్రానికి చేరుక

Read More

పండగలకు అవరోధాలు సృష్టించడం కరెక్ట్ కాదు

తిరుమల: రాజకీయ సభల నిర్వహణకు లేని అడ్డంకులు వినాయక చవితి పండుగకు ఎందుకని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. హిందూవుల మనోభావాలు కాప

Read More

వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఆంక్షలపై హైకోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా కనిపిస్తోందని హైకోర

Read More

ప్రతిష్ఠించిన అరగంటకే నిమజ్జనం

కోస్గి, వెలుగు: వినాయక మండపానికి పర్మిషన్ లేనప్పటికీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గణపతిని నిలపెట్టిన అరగంటలోపే నిమజ్జనం చ

Read More

వినాయక మండపాన్ని తొలగించిన సర్పంచ్‌

తూఫ్రాన్/ మనోహరాబాద్, వెలుగు : మనోహరాబాద్ ‌‌‌‌మండలంలోని జడ్పీ చైర్మన్ ‌‌‌‌దత్తత గ్రామమైన గౌతోజీగూడెంలో యువకులు ఏర్పాటు చేసుకున్న వినాయక మండపాన్ని సర్ప

Read More

సికింద్రాబాద్ లో మంత్రి తలసాని చవితి పూజలు

సికింద్రాబాద్: వినాయక చవితిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ స్టేషన్ ఆలయంలో గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Read More