Warangal

వన్యప్రాణులకు తాగునీరు 

ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్న అడవి జంతువులకు ఫారెస్ట్ ఆఫీసర్లు ట్యాంకర్లతో వాటర్ అందిస్తున్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల ఫార

Read More

కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుతిన్నడు..!

    బీఆర్​ఎస్​ దుకాణం బందైంది.. బీజేపీ తెలంగాణలో లేవది     కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలె  &n

Read More

సెలైన్‌‌‌‌ బాటిల్‌‌‌‌లో ఫంగస్‌‌‌‌

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : పీహెచ్‌‌‌‌సీలో ఇచ్చిన ఓ సెలైన్‌‌‌‌ బాటిల్‌‌‌‌లో ఫంగస్&

Read More

కాంగ్రెస్ లేదంటే బీజేపీ.!.. బీఆర్​ఎస్ క్యాడర్ అంతా పక్క పార్టీల్లోకి..​​

    కడియం, ఆరూరి ఆధ్వర్యంలో పోటాపోటీగా చేరికలు     క్షేత్రస్థాయిలో పల్చబడుతున్న గులాబీ పార్టీ     పార్ల

Read More

కూతురు కోసం కడియం ఆరాటం

    అసంతృప్త నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం     చిన్నా పెద్ద లీడర్లను కలిసి మద్దతు కోరుతున్న వైనం హనుమకొండ, వెలుగు

Read More

వరంగల్​ బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థిగా సుధీర్​కుమార్

హనుమకొండ జడ్పీ చైర్మన్​కు టికెట్ ప్రకటించిన బీఆర్‌‌‌‌ఎస్ చీఫ్​ కేసీఆర్‌‌‌‌ హైదరాబాద్, వెలుగు : వరంగల

Read More

ఆరూరి రమేష్ వెన్నుపోటు పొడిచాడు: శ్రీహరి

తనకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చవా?.. దమ్ముంటే నిరూపించాలని అరూరి రమేష్ కు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. అరూరి రమేష్ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉ

Read More

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో .. అధికారులు అందుబాటులో లేరు

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నిత్

Read More

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మాలోతు కవిత

ఏటూరునాగారం/ తాడ్వాయి,  వెలుగు: కాంగ్రెస్‌‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహబూబాబాద్‌‌ పార్లమెంట్ బీఆర్​ఎస్​ ఎంపీ మాలోత

Read More

పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  అంకన్నగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపి పరారైన తల

Read More

బీజేపీలోకి నన్నపునేని నరేందర్‌‌ ?

వరంగల్‍, వెలుగు: వరంగల్‌‌ తూర్పు మాజీఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌‌ బీఆర్‌‌ఎస్‌‌ను వీడి బీజేపీలో చేరన

Read More

గిరిజన తండాల్లో యథేచ్ఛగా అబార్షన్లు .. ఆర్ఎంపీలదే కీలక పాత్ర

  ఇటీవల పిల్లిగుంట్ల తండాలో అధికారుల దాడులు స్కానింగ్ మిషన్ సీజ్, ఆరుగురిపై కేసు నమోదు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవంట

Read More

డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడండి : ఉమా శంకర్ ప్రసాద్

మొగుళ్లపల్లి, వెలుగు: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడాలని జయశంకర్ భూపాలపల్లి ట్రైనీ కలెక్టర్ ఉమా శం

Read More