Warangal
ప్రజాశాంతి పార్టీ స్టేట్చీఫ్ గా బాబూమోహన్ వరంగల్నుంచి ఎంపీగా బరిలోకి!
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధినేత కేఏ పాల
Read Moreమావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
ములుగు, వెలుగు : మావోయిస్టు బంద్ నేపథ్యంలో ములుగు మండలంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్సైలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, లక్ష్మారెడ్డి వాహన తనిఖ
Read Moreదుర్గామాత ఉత్సవాలు వాయిదా
జనగామ అర్బన్, వెలుగు : వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించాలనుకున్న జనగామ విజయ దుర్గామాతా ఉత్సవాన్ని ఆక్టోబర్ కు వాయిదా వేసినట్లు ఆలయ ప్రధాన పూజా
Read Moreపీడీఎస్ బియ్యం పట్టివేత
తొర్రూరు, వెలుగు : ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తొర్రూరు పోలీసులు పట్టుకున్నారు. దుబ్బతండ వద్ద పోలీ
Read Moreవంద రోజుల పాలనలో కాంగ్రెస్ వైఫల్యం
తొర్రూరు, వెలుగు : వంద రోజుల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యమైందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవ
Read Moreకంట్రోల్ సెంటర్ పనులు స్పీడప్ చేయాలి : అశ్విని తానాజీ వాకడే
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనుల్లో స్పీడప్ పెంచి, గడువులోగా పూర్తి చేయాలని ఆఫీసర్లను బల్దియా కమిష
Read Moreదుబాయ్లో వరంగల్ వాసి గుండెపోటుతో మృతి
హోలీ పర్వదినానం నాడు వరంగల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దుబాయ్ లో 2024 మార్చి 25న సోమవారం వరంగల్ వాసి తిరుమలేష్ గుండెపోటుతో మృత
Read Moreమహిళా ఓటర్లు ఎటువైపో!..పార్లమెంట్ పరిధిలో భారీగా పెరిగిన మహిళా ఓటర్లు
వారి ఓట్ల కోసం అన్ని పార్టీల ప్రయత్నాలు మహిళా స్కీములు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆశలు.. మహబూబాబాద్,
Read Moreఅప్పుల బాధతో కుటుంబసభ్యులతో లొల్లి ..ఇంటిపై పెట్రోల్పోసి నిప్పంటించిన వ్యక్తి
వరంగల్ జిల్లా నాగారంలో ఘటన నెక్కొండ, వెలుగు : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో ఆదివారం అప్పుల బాధతో కుటుంబసభ్
Read Moreనిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
కొత్తగూడ,వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు.
Read Moreమానుకోట ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా సుజాత
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా దామల్ల సుజాత శనివారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని చేసిన స
Read Moreరూ. 70వేల మద్యం పట్టివేత
ఏటూరునాగారం,వెలుగు: అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యాన్ని ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ ఆఫీసర్లు శని
Read Moreకాశీబుగ్గలో నోరూరించిన ఫుడ్ ఫెస్టివల్
కాశీబుగ్గ, వెలుగు: సిటీలోని కీవి స్కూల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నోరూరించింది. స్కూల్ ప్రిన్సిపాల్ దాసి సతీశ్ మూర్తి, డైరెక్టర్
Read More












