woman
కలుపుమందు ఎఫెక్ట్తో యువతి మృతి
రాయపర్తి, వెలుగు: కలుపు మందు ఎఫెక్ట్ తో ఓ యువతి మృతి చెందింది. స్థానిక ఏఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల
Read Moreవడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం
కాశిబుగ్గ, వెలుగు: వడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటన సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మిల్స్ కాలనీ పోలీసులు,
Read Moreసర్తెసాయంతో.. సోయా సీడ్స్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో పోతారెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల్లో సోయా వేశారు. అందులో కొన్ని మొలకెత్తలేదు. అరక కట్టి సీడ్స్ వేస్తే మొలకెత్తిన విత్తనాలు కూ
Read Moreఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్
ఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్ 6 దవాఖాన్లు తిరిగినా ఒక్కరూ చేర్చుకోలే గాంధీ నుంచి కోఠికి.. కోఠి నుంచి గాంధీకి తిప్పిన వైనం వెంటిలేటర్లు ఫుల్ అ
Read Moreచనిపోయాక కరోనా అని తేలింది
తంగళ్లపల్లి, వెలుగు: కరోనా లక్షణాలున్న 54 ఏళ్ల ఓ మహిళను శాంపిల్ ఇచ్చాక ఇంటికి వెళ్లేందుకు డాక్టర్లు అనుమతించటంతో ఆ మరుసటి రోజే ఆమె చనిపోయింది. కరోనా శ
Read Moreపింఛన్ కోసం..తల్లిని మంచంతో పాటే బ్యాంకుకు లాక్కెళ్ళిన కూతురు
భువనేశ్వర్: పింఛన్ తీసుకునేందుకు 100 ఏళ్ల తన తల్లిని ఓ కూతురు మంచంపై పడుకో బెట్టి బ్యాంకు దాకా లాక్కెళ్లింది. బ్యాంక్ ఆఫీసర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశాక
Read Moreగర్భిణికి గుండెపోటు..ఆమెతో పాటు కడుపులోని కవలలు మృతి
హూజూరాబాద్ వెలుగు: వారు పిల్లల కోసం ఎంతోకాలం ఎదురు చూశారు. ఎన్నో కలలు కన్నారు. చివరకు స్కానింగ్లో కవల పిల్లలు ఉన్నట్లు తేలడంతో వారి ఆనందానికి అవధుల
Read Moreకట్టెపుల్లల కోసం వెళ్లిన మహిళపై నలుగురు యువకుల రేప్.. ఫోన్ లో వీడియో తీసి..
ప్రపంచమంతా కరోనా భయం గుప్పెట్లో ఉన్న సమయంలోనూ మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ లోని సంత్ రావిదాస్ నగర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన
Read Moreగద్వాల గర్భిణి మృతి కేసులో క్రిమినల్ చర్యలు తీసుకుంటరా?లేదా?
వచ్చే విచారణ సమయానికి చెప్పండి ఆ డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే చాలదు గద్వాల గర్భిణి మృతి కేసులో సర్కారుకు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ జూన్
Read Moreమల్కాజిగిరిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్
హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్త పాజిటివ్ కేసులు అత్యధి
Read Moreఅదనపు కట్నం కోసం వేధింపులు
సికింద్రాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ఓ మహిళ. సికింద్రాబాద్, అడ్డగుట్టకు చెందిన ఆమెకు ఐదేళ్ల క్రితం
Read Moreకవల పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్.. తల్లీ, పిల్లలు క్షేమం
కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా వైద్యులు విజయ
Read Moreఅందరికీ ఆహ్వానం : పిల్లిని పెళ్లి చేసుకోనున్న పెళ్లి కుమారుడు
చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగాకుండా వచ్చేశావే.. ఎవరినైనా చూడగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది…. ప్రపంచమే మర్చిపోయేలా చేస్తుంది.. అదే తొలిచూపు ప్ర
Read More













