
woman
సైకిల్పై హాస్పిటల్కు.. రోడ్డుపైనే మహిళ ప్రసవం
షాజహాన్పూర్(యూపీ): లాక్డౌన్ ఎఫెక్ట్తో ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను సైకిల్పై ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ
Read Moreలాక్ డౌన్ ఎఫెక్ట్ : సొంతూరు పోలేక బిచ్చం అడుక్కుంది
ఖమ్మం ఫంక్షన్ కు వెళ్లింది లాక్డౌన్ నేపథ్యంలో మానుకోటలో చిక్కుకుంది. 17 రోజులుగా పిల్లలతో కలిసి భిక్షాటన ఆటో కిరాయికి మాట్లాడి చుట్టాల ఇంటికి పంపి
Read Moreఆ మహిళను చంపింది ప్రేమికుడే
దిశ ఘటన తర్వాత తీవ్ర సంచలనం సృష్టించిన చేవెళ్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండ
Read Moreకరోనాపై వాట్సాప్ లో ఫేక్ మెసేజ్: మహిళ అరెస్టు
కరోనా వైరస్ విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా సరే వాటిని
Read Moreహోమ్ క్వారంటైన్తో మెంటల్ డిస్టర్బెన్స్..తమిళనాడులో ఒకరు సూసైడ్
చెన్నై : తమిళనాడులో హోమ్ క్వారంటైన్ లో ఉన్న కొంతమంది ఆగమాగం చేస్తున్నారు. ఒంటరిగా ఉండలేక పిచ్చి చేష్టాలకు పాల్పడుతున్నారు. శనివారం ఒక్కరోజే ఓ వ్యక్తి
Read Moreవైద్యం అందక..తోటలోనే ప్రసవించిన మహిళ
కృష్ణా జిల్లా జి. కొండూరులో ఓ మహిళ దిక్కుతోచని స్థితిలో తోటలోనే ప్రసవించింది. కుంటముక్కలలో మామిడితోటలో కాపలా ఉంటున్న ఒరిస్సాకు చెందిన సునీత అనే మహిళ
Read Moreహాస్పిటల్ కు వెళ్తూ.. పసికందుతో గుంతలో పడ్డ మహిళ
హైదరాబాద్ లోని ఫిర్జాదిగూడలో పసికందుతో సహా ఓ మహిళ గుంతలో పడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడడంతో ప్రమాదం తప్పింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొ
Read More‘కోటి రూపాయల లాటరీ’- మోసపోయిన మహిళ
కోటి రూపాయల లాటరీ వచ్చిందని నగరంలోని పాతబస్తీకి చెందిన మహిళని మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. లాటరీలో కోటి రూపాయలు తగిలాయంటూ ఫోన్ చేసి లక్షల రూపాయలు గు
Read Moreఆధారే ఆధారం..!: మహిళ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్
మహిళ మర్డర్ కేసులో ఆధారం ఆధార్ డేటానే ఫింగర్ప్రింట్స్తో మహిళ వివరాలివ్వాలని కోరిన పోలీసులు తంగడపల్లి మహిళ హత్యకేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ హైదరా
Read Moreప్లాట్ఫాంపైనే పండంటి బిడ్డకు పురుడు
బయ్యారం(గార్ల), వెలుగు: ప్లాట్ఫాంపై ఓ మహిళ ప్రసవించింది. ఈ సంఘటన బుధవారం మహబూబాబాద్జిల్లా గార్ల రైల్వే స్టేషన్లో జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా
Read Moreమహిళను బండరాయితో కొట్టి చంపారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి దగ్గర దారుణం జరిగింది. ఓ మహిళను బండరాయితో కొట్టి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్యాచారం చేసి హత్య చేసి
Read Moreకరోనాతో చనిపోయిందని దహనం చెయ్యనియ్యలె
ఓ మహిళ కరోనాతో చనిపోయిందని శ్మశాన వాటిక నిర్వాహకులు ఆమె డెడ్ బాడీకి అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించలేదు. ఢిల్లీలో 69 ఏండ్ల వృద్ధురాలు కరోన
Read Moreఆ ఒక్కటి ఉంటే కరోనా ఏం చేయలేదు : వైరస్ నుంచి భయటపడ్డ మహిళ
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. వైరస్ చైనాలో మొదలై.. ఒక్కొక్క దేశాన్ని తాకుతూ దాదాపు 116 దేశాలకు విస్తరించింది. అన్నీరంగాలు భా
Read More