workers

బొగ్గు గనుల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె

కోల్​బెల్ట్, వెలుగు : బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల 11వ వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా కోల్  ఇండియా  ఆఫీసర్స్ అసోసియేషన్​ తీసుకున్

Read More

సింగరేణి లాభాల వాటాను ఇంకెప్పుడు పంచుతరు?

ఐదు నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్న కార్మికులు మూడు నెలల కింద రూ.700 కోట్లు కార్మికులకు పంచుతామని సీఎం కేసీఆర్​ప్రకటన జులై నెలలో రూ.2, 222కోట్ల లా

Read More

మిషన్​ భగీరథ కార్మికుల మెరుపు సమ్మె.. 56  గ్రామాలకు నిలిచిన నీటి సప్లై

మక్తల్, వెలుగు: నాలుగున్నర నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మిషన్​ భగీరథ కార్మికులు సోమవారం నుంచి మెరుపు సమ్మె చేపట్టారు. దీంతో  మక్తల్, మాగనూరు,

Read More

డబ్బు మేం కడతాం.. జిమ్ కు వెళ్లి స్లిమ్ అవ్వండి

చాలా కంపెనీలు తమ సంస్థలోని ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి.  పికప్ అండ్ డ్రాపింగ్.. టీ . స్నాక్స్ .. లంచ్ ఇలా అనేక రకాలుగా ఆ కంపెనీ య

Read More

వర్కర్లను ఓనర్లను చేసేందుకు చేయూత : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: బీసీ చేయూత స్కీమ్‌‌‌‌‌‌‌‌తో వర్కర్లు ఓనర్లుగా మారాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మ

Read More

మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు : మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా య

Read More

కామారెడ్డి గడ్డ మీద పుట్టినా.. ఇక్కడే చస్తా.. నన్ను ఆశీర్వదించండి: షబ్బీర్ అలీ

కామారెడ్డి నుంచి కేసీఆర్ ని తరిమికొడుదామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్, గజ్వేల్ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి భూములను

Read More

ముక్కలుగా కూలిపోయిన రైల్వే బ్రిడ్జి.. 17 మంది మృతి

మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారు.  30 నుంచి 40 మంది వరకు గాయపడ్డారు. ఐజ్వాల్ సమీపంలోని సాయ

Read More

అవమానిస్తూ పోతే సహించం : రంగినేని అభిలాష్ రావు

    జూపల్లి తీరుపై ఫిర్యాదు చేస్తాం     కొల్లాపూర్  ఆత్మీయ సమావేశంలో టీపీసీసీ సెక్రటరీ అభిలాష్ రావు వనపర్

Read More

ఉద్యోగుల రెగ్యులరైజ్ ​పై..కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానం పెట్టాలి

మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు : తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ బల్దియా కాంట్రాక్ట్, ఔట్​

Read More

సింగరేణిని దివాళా తీయిస్తున్న సర్కార్ : వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు : కార్మికుల కష్టార్జితంతో సింగరేణి సంస్థకు వస్తున్న ఫండ్స్​ను రాష్ట్ర సర్కార్​అక్రమంగా తరలించుకుపోతోందని, దీంతో సంస్థ దివాళా తీస్త

Read More

తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలి

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు వెలుగు నెట్‌‌వర్క్‌‌ : బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే ప్ర

Read More

రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ఈ నెల 11న బంద్ కు పిలుపునిచ్చిన కార్మికుల జేఏసీ బషీర్ బాగ్, వెలుగు: రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌‌‌‌

Read More