workers
టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి:సీఎం రేవంత్
కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ వరకు ఉచిత విద్య కార్మికుల భవన్ నిర్మాణానికి
Read Moreసమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు, కార్మికుల ధర్నా
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులు, కార్మికులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్ల
Read Moreధర్నాలతో హోరెత్తిన ఆదిలాబాద్ కలెక్టరేట్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు, ప్
Read Moreపాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి : జీకే వెంకటేశ్
కొల్లాపూర్, వెలుగు: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డ
Read Moreలాభాలపై ఎఫెక్ట్.. యంత్రాల పని గంటల పెంపుపై సింగరేణి కసరత్తు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ భూగర్భ గనులు, ఓపెన్కాస్ట్ప్రాజెక్టుల్లో యంత్రాల పని గంటలు పెంచడంపై దృష్టి సారించింది. నిర్దేశించిన పని గంటల కన్నా
Read Moreపంచాయతీ కార్మికుల జీతాలు స్వాహా .. రూ. 3.70 లక్షలు కాజేసిన కార్యదర్శి
బ్యాంకు స్టేట్మెంట్ తో తేల్చిన ఉన్నతాధికారులు రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం చర్ల రాయి
Read Moreవెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
లిస్ట్లో అధిక ప్రాధాన్యత ఇస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రభుత్వం తరఫున నిధులు, సీఎస్ఆర్ ఫండ్ ఇస్తం వెట్టిచాకిరి
Read Moreఆధ్యాత్మికం: అందరితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవద్దు.. పనులు అస్సలు జరగవు..!
చాలామంది విశ్రాంతి లేకుండా నోటికి పని చెపుతుంటారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని తిట్టడం.. లేదా తినడం.. అనవసరంగా మాట్లాడటం ఇలా చేస్తుంటారు. భర్తకు
Read Moreపొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలి
Read Moreమారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్ఎదుట శుక్రవ
Read Moreపటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
ఆరుగురికి గాయాలు ఏపీలోని అనకాపల్లిలో ప్రమాదం హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పటాకుల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింద
Read Moreకార్మికులు ఆనందపడేలా మూడో అగ్రిమెంట్ : గొంగిడి మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఆనందపడేలా మూడో అగ్రిమెంట్ ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్
Read Moreకార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి
బోధన్, వెలుగు : బకాయి వేతనాలు చెల్లించాలని బోధన్లోని షుగర్ ఫ్యాక్టరీ గేటు ఎదుట బుధవారం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు
Read More












