
workers
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎండీ సజ్జనార్కు వినతి హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్అం
Read Moreపారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేయొద్దు : ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్అర్బన్, వెలుగు : పారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణ కార్మికులకు సూచించారు. మంగళవారం నగరంలోని 1వ వార
Read Moreజూలూరుపాడులో శాశ్వత మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి : ఏఐటీయూసీ
జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Read Moreరిమ్స్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
ఆదిలాబాద్టౌన్, వెలుగు: తమకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న
Read Moreభువనగిరి ఎంపీ సీటు గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇయ్యాలె : బూర నర్సయ్య గౌడ్
కొమురవెల్లి, వెలుగు: భువనగిరి ఎంపీ సీటు గెలిపించి పీఎం మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవ
Read Moreహాస్టల్ కార్మికుల నిరవధిక సమ్మె
భద్రాచలం/గుండాల/ఇల్లెందు,వెలుగు : జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే పోస్టుమెట్రిక్ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కా
Read Moreకార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కృషి
నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు తెలిపారు. ఆదివారం నస
Read Moreమళ్లీ మనదే అధికారం.. ఎన్డీయేకు 400లకు పైగా సీట్లు వస్తయ్: మోదీ
ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. బీజేపీకి 370 సీట్లు ఖాయమన్నారు
Read Moreసార్వత్రిక సమ్మెకు టీచర్ల మద్దతు
వనపర్తి టౌన్, వెలుగు: రైతులు, కార్మికులు ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్దతు తెలిపింది. గురువారం సంఘం ఆ
Read Moreశాలివాహన గ్రీన్ ఎనర్జీ, బయోమాస్ పవర్ ప్లాంట్ మూసిన్రు.. కార్మికులను రోడ్డున పడేసిన్రు
పెండింగ్ వేతనాలు, బెనిఫిట్స్ కోసం 14 నెలలుగా పోరాటం మొండిగా వ్యవహరిస్తున్న శాలివాహన ప్లాంట్ మేనేజ్మెంట్ భూముల ధరలు పెరగడంతో రియల్ ఎస
Read Moreతునికాకు టెండర్లలో జాప్యం
డిసెంబర్లోనే పూర్తి కావాల్సిన ప్రక్రియ.. ఇంకా షురూ కాలే.. ఈ నెలాఖరులోపు ఫ్రూనింగ్కంప్లీట్కావాల్సి ఉంటుంది.. పట్టించుకోని అటవీశా
Read Moreఆర్టీసీ ఉద్యోగులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెంపు
యూనియన్ బ్యాంక్ తో ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థ హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెరిగింది. అందుకు సంబం
Read Moreఉద్యోగులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతోనే అవార్డులు : గద్వాల్ విజయలక్ష్మి
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్, వెలుగు : అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతోనే బల్దియాకు అవార్డులు వచ్చాయని మేయర్ గద్వా
Read More